వార్తలు

“రెయిన్ పైపు” విధానంతో ఉల్లి సాగు..

రైతుల ఇంట్లో రాబడుల రాశులు పొసే పంట ఉల్లి. ఆ విధంగానే ప్రతికూల వాతావరణంలోనూ సాగులో అద్భుతాలు సాధిస్తున్నారు తాండురూ పట్టణానికి చెందిన గాండ్ల నర్సింహులు, విజయ నిర్మల దంపతులు. తమ ...
వార్తలు

కాలుష్యాన్ని తగ్గించే మొక్క.. కోటోనేస్టర్ మొక్క

చెట్లు మానవజాతి ప్రగతికి మెట్లు.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని ప్రభుత్వం అధికారులు పిలుపునిస్తున్నారు. కొంతమంది సామాజిక కార్యకర్తలు మొక్కల పెంపకాన్ని ఓ ఉద్యమంలా తీసుకొస్తున్నారు కూడా.. రోజు ...
వార్తలు

బయట కూరగాయలు కొని దాదాపు ఐదేళ్లవుతుందంట..

కేరళలోని కొక్కాదవ్ గ్రామంలోని చెరుపులా – తిరుమేని రహదారికి సమీపంలో ఉండే జోషి మాధ్యు ఇళ్లు పచ్చని చెట్ల మధ్య పర్యావరణహితంగా ఉంటుంది. దాదాపు 80 రకాల కూరగాయలు ఆకుకూరల పంటలను ...
వార్తలు

పీఎం కిసాన్ యోజన పథకంలో ఉన్నవారికి మరికొన్ని సేవలు..

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం రైతులకు చేయూత అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులందరికీ చేయూత అందించే విధంగా పీఎం కిసాన్ ...
వార్తలు

మొక్కల్లో పోషకాలు వృద్ధి పరిచే మిశ్రమాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి

క్యారెట్, చిలకడ దుంప, మొక్కజొన్న పిండితో తయారు చేసిన మిశ్రమాన్ని పంటలపై పిచికారీ చేస్తే బియ్యం, గోధుమల్లో కనిపించిన “డి” విటమిన్ బియ్యం, గోధుమల్లో ఇదే తరహాలో ఎ, సి విటమిన్లను ...
వార్తలు

మొక్కకు ఈ బాక్స్ పెడితే చాలు.. నీళ్లు పొసే అవసరం లేదు

పనుల బిజీలో పట్టించుకోకపోతే నీళ్లు మొక్కలు ఎండిపోతాయి. ఇష్టపడే ముఖాల్లో ఆనందము ఉండదు. ఇట్లాంటి బాధలు ఇంకెప్పుడూ ఉండవు. మొక్కకో ప్లాంట్ బాక్స్ పెట్టారంటే నెలకు రెండు సార్లు నీళ్లు పోస్ట్ ...
వార్తలు

అనంత జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డు..

అనంతపురం జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటి వరకు ఎన్నో ప్రత్యేకతలను చాటుతూ ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినా ఈ జిల్లా తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. కొద్ది ...
వార్తలు

స్వచ్ఛమైన ఆనందం పేరుతో పాల కేంద్రం ఏర్పాటు..

కొందరు పని చేస్తున్నంతసేపూ పాటలు వింటూనే ఉంటారు. అదే మాదిరిగా ఆ ఆవులు సంగీతం వింటూ పాలిస్తాయి. జయపురానికి చెందిన ముగ్గురు యువకులు గుప్తేశ్వర్ శత్పథి, రాజీవ్ పట్నాయక్, బసంతమాహారణా కలిసి ...
వార్తలు

కరీంనగర్ యువరైతు మల్లికార్జున్ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అవార్డుకు ఎంపిక..

కరీంనగర్ యువరైతు మావురం మల్లికార్జున్ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అవార్డుకు ఎంపికయ్యాడు. మల్లికార్జున్ రెడ్డి 17 ఎకరాల వ్యవసాయ భూమిలో జింక్ రైస్, బ్లాక్ రైస్ ...
వార్తలు

“ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్” గా ఎంపికైన హైదరాబాద్ నగరంలో పచ్చదనం..

“ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్”గా ఎంపికైన హైదరాబాద్ నగరంలో పచ్చదనం మరింత పరుచుకోనున్నది. ఇప్పటికే కోట్లాది మొక్కలకు ప్రాణంపోసిన నగరవాసులు మరో కోటిన్నర మొక్కలు నాటి స్వచ్ఛమైన గాలితో కొత్త ...

Posts navigation