వార్తలు

అర్బన్ పార్కుల్లో శ్రీగంధ సువాసనలు..

అర్బన్ పార్కుల్లో శ్రీగంధ సువాసనలు పరిమళించనున్నాయి. మేడ్చల్ జిల్లా అంతటా ఉన్న అర్బన్ పార్కులు, రిజర్వు ఫారెస్ట్ ల్లో అంతరించిపోతున్న ఈ జాతి మొక్కలను విరివిగా పెంచాలని అటవీ శాఖ అధికారులు ...
వార్తలు

వ్యవసాయ పద్దుపై శాసనసభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

వ్యవసాయ పద్దుపై శాసనసభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1500 కోట్లు. ఆయిల్ పామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహం. దేశంలోని 72 ...
వార్తలు

గల్ఫ్ బాట వీడి.. కూరగాయల సాగు

మూసధోరణికి స్వస్తిపలికి కూరగాయలు పండిస్తూ ఎక్కువగా లాభాలు ఆర్జిస్తున్నారు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన యువరైతు సంకూరి శంకర్. 19 సంవత్సరాలపాటు ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన ఆయన గల్ఫ్ బాట ...
వార్తలు

ఉలవపాడు మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్ కు ఎగుమతి..

ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మామిడి పండ్లను అంతర్జాతీయ మార్కెట్ కు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. నాణ్యమైన మామిడి పండ్లను ఉత్పత్తి చేసి, పెద్ద ఎత్తున వాటిని ఎగుమతి ...
వార్తలు

కొండెంగ బొమ్మతో కోతులకు చెక్..

కోతులు పొలం గట్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వరి కంకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పొట్ట దశకు వచ్చిన వరి చేలను కోతులు పీల్చి పడేస్తున్నాయి. వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ ...
వార్తలు

భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

తెలంగాణ సహకార బ్యాంకులు, సహకార సంఘాలు, చేనేత సంఘాలు పరిశీలనకు వచ్చిన భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ ...
వార్తలు

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు శుభవార్త..

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లతో మరో మూడు లక్షల యూనిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్ధిక ...
వార్తలు

నూనెగింజల పంటల సాగుతో ఆదాయం పెంచుకోవచ్చు .. ఐఐఓఆర్ డైరెక్టర్ సుజాత

మన పూర్వీకులు అవిసె ఉత్పత్తులను నిత్యం వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండేవారు. క్యాన్సర్ , గుండె జబ్బుల నివారణ, శరీర బరువు తగ్గించడంలో కీలకమైన ఒమేగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు ...
వార్తలు

నెలాఖరులోగా మీ ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి 8వ విడత డబ్బులు..

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో రైతుల కోసం కూడా మోదీ సర్కారు ప్రత్యేక పథకాలు అందిస్తోంది. వీటిల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ...
వార్తలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.1,500 కోట్లు బడ్జెట్ కేటాయింపు..

ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసడించుకున్న వాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్షపడే విధంగా వ్యవసాయ రంగంలో అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం.. వ్యవసాయ యాంత్రీకరణపై సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది. గతంలో ...

Posts navigation