White Musli Farming
వార్తలు

వైట్ మస్లీతో లక్షల్లో ఆదాయం…!

వ్యవసాయం అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. దుక్కిదున్నడం మొదలుకొని విత్తనాలను విక్రయించే వరకు పెట్టుబడి పెట్టాల్సిందే. ట్రాక్టర్, విత్తనాలు, కూలీలు, రసాయనాలు, ఎరువులు ఖర్చులు బోల్డెంత అవుతాయి. ఇంత కష్టపడి పనిచేసినా.. ...
Indian economy to grow by more than 10% in FY22 Says Rajiv Kumar
వార్తలు

దేశాభివృద్ధిలో వ్యవసాయం కీలకం : నీతి ఆయోగ్

దేశాభివృద్ధికి వ్యవసాయం ఎంతగానో తోడ్పడుతుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2021 – 2022 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం మరింత అభివృద్ధి చెంది దేశ ఆర్థిక వ్యవస్థకు ...
Zinc Deficiency of Crops
వార్తలు

వరిలో జింక్ లోపం… కారణాలు ఏంటి ?

దిగుబడి పెంచేందుకు రైతులు రసాయనాలతో పంటలు పండిస్తున్నారు . రసాయన ఎరువులతో అధిక దిగుబడిని పొందేందుకు పెట్టే శ్రద్ధ నేలల సంరక్షణపై పెట్టడం లేదు. దీంతో అనేక మార్పలు మనం చూస్తున్నాం. ...
CM YS Jagan released input subsidy funds to Crop Damage Farmers
వార్తలు

ఆ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్…

ఆంధ్రప్రదేశ్ లో నష్టం చవిచూసిన రైతన్నలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి శుభవార్త అందించారు. 2 నెలల క్రితం గులాబ్‌ తుపాను కారణంగా పంట నష్టపోయిన 34,586 మంది రైతులకు ఖరీఫ్‌ ...
Paddy procurement issue takes a political turnover in Telangana
వార్తలు

రైతులతో రాజకీయమా…!

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాజకీయ దుమారం తారాస్థాయికి చేరింది. ఆరుగాలం శ్రమించి, అతివృష్టి,అనావృష్టిలను తట్టుకొని, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని పంటలు పండించి; పండించిన పంటకు గిట్టుబాటు ధర ...
haryana farmers will gets special courts
వార్తలు

అక్కడి రైతులకు గుడ్ న్యూస్..

హర్యానా రైతులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో వ్యవసాయ కోర్టులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. . వ్యవసాయ కోర్టులు ప్రారంభించిన ...
Niranjan Reddy asks BJP to come clean on paddy procurement
వార్తలు

వరి సేకరణపై ఇరు పార్టీల వాదనలు…

తెలంగాణాలో వరి పంట కొనుగోలుపై పొలిటికల్ వార్ నడుస్తుంది. రాష్ట్ర అధికార పార్టీ, భాజపా పార్టీల మధ్య మాట మాట పెరుగుతుంది. ఇక తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ ...
వార్తలు

యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు…

వానాకాలంలో వరి ఎక్కువగా సాగు చేసి ఉండడం & వరి కొనుగోలులో ఇబ్బందులు తలెత్తడంతో, ఈ యాసంగిలో వరికి ప్రత్యామ్న్యాయంగా వీలైనంత మేరకు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ...
National Horticulture Board Services
వార్తలు

జాతీయ ఉద్యానవనాల బోర్డు ఆవశ్యకత…

జాతీయ ఉద్యానవన బోర్డు (ఎన్. హెచ్.బి.) సంస్థ 1860 లో రిజిస్ట్రేషన్ చేయించగా 1984 లో కేంద్ర ప్రభుత్వం స్థాపించింది. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం హర్యానాలోని గుర్గావ్ నగరంలో ఉంది. ...
tenant farmers facing problems
వార్తలు

కౌలు రైతును ఆదుకునేవారే లేరా !

దేశంలో కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. భూమినే నమ్ముకున్న కౌలు రైతులకు ప్రోత్సహం కరువైంది. కష్టించిన పంటకు మద్దతు దొరక్కపోవడం దురదృష్టకరం,. అదేకాకుండా ధాన్యం విక్రయాల్లోనూ వారికి తీవ్ర నష్టం ...

Posts navigation