తెలంగాణ

Rythu Bandhu Celebrations: ఖమ్మం రైతు బంధు సంబరాల్లో మంత్రి నిరంజన్ రెడ్డి.!

Rythu Bandhu Celebrations: తెలంగాణ రైతులకు గొప్ప వరంగా మారింది రైతుబంధు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు (Rythu Bandhu) పథకంతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులు అందరూ లబ్ది పొందుతున్నారు. ...
రైతులు

Crop Insurance Services: పంట భీమా సంబంధిత సేవలకు సంప్రదించండి.!

Crop Insurance Services: దేశంలోని రైతులందరికి ఒక ముఖ్యమైన సమాచారం. ఇప్పుడు మీ పంట భీమా సంబంధిత సమస్యలన్నీ సకాలంలో పరిష్కరించబడతాయి. ఇంట్లో కూర్చుని పంట బీమా నిపుణులతో మాట్లాడే సదుపాయం ...
జాతీయం

Livestock Insurance: పశువుల భీమా పథకం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.!

Livestock Insurance: సాధారణంగా భీమా అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వంటివే గురు వస్తాయి. కానీ నిజానికి పశువులపై కూడా భీమాని తీసుకోచ్చు. ప్రత్యేకంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ...
Sikkim organic state
వార్తలు

సేంద్రియ వ్యవసాయంలో సిక్కిం టాప్..

Sikkim organic state మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయంలోని ఘనమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారత దేశం ఇప్పుడు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి తెర తీస్తోంది. రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు ...
UP CM
జాతీయం

50% శాతం విద్యుత్ ఛార్జీలను తగ్గించిన యూపీ గవర్నమెంట్

UP CM slashes power tariff రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటున్నాయి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది అన్న నానుడి ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. ఈ ...
ఆంధ్రప్రదేశ్

Thamara Purugu Effect: మామిడి రైతుల్ని నిండా ముంచిన తామర పురుగు..

Thamara Purugu Effect: మిరప రైతుల్ని నిండా ముంచేసిన తామర పురుగు.. క్రమంగా కూరగాయ పంటలు, పండ్లతోటలకూ విస్తరిస్తోంది. ఇప్పుడు మామిడి పూతలోనూ కనిపిస్తోంది. తొలుత తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని తోటల్లో ...
MLA Bolla Brahmanaidu
ఆంధ్రప్రదేశ్

రైతును చెప్పుతో కొట్టబోయిన వైసీపీ ఎమ్మెల్యే…

YSRCP MLA Bolla Brahmanaidu తన నోటిదురుసుతో ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. గౌరవం అనే పదానికి ఆమడ దూరంలో ఉండే నేతగా గుంటూరు జిల్లాలో పేరొందిన వినుకొండ ఎమ్మెల్యే మరోసారి ...
Madhya Pradesh farmers
జాతీయం

మధ్యప్రదేశ్ రైతుల పంట నష్టంపై సర్వే…

Madhya Pradesh farmers అకాల వర్షాల కారణంగా మధ్యప్రదేశ్ రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షం మరియు వడగళ్లు కారణంగా ఉజ్జయిని, గ్వాలియర్, సాగర్, భోపాల్ డివిజన్‌లలోని కొన్ని జిల్లాల్లో తీవ్రంగా పంట ...
Gold Plated Sweet
జాతీయం

Gold Plated Sweet: ఢిల్లీలో కేజీ స్వీట్ ధర జస్ట్ రూ.16,000

Gold Plated Sweet: సాధారణంగా కేజీ స్వీట్ ధర రూ. 300 లేదా రూ.1000 లోపే ఉంటుంది. అదీ కాక స్వీట్ షాపుల్లో కలాకాని లాంటి స్వీట్లపై వెండి పూత ఉంటుంది. ...
Rythu Rajyam Party President
ఆంధ్రప్రదేశ్

Rythu Rajyam Party President: ఏపీలో నష్టపోయిన మిర్చి రైతులకు లక్ష పరిహారం చెల్లించాలి

Rythu Rajyam Party President: తామర పురుగుతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొగ్గుల గుర్రప్ప (Boggula Gurappa) డిమాండ్ చేశారు. వైరస్ ...

Posts navigation