ఆంధ్రప్రదేశ్

వర్జీనియా పొగాకులో చీడ పీడల యాజమాన్యం

వర్జీనియా పొగాకు వర్షాధారంగా దక్షిణ తేలిక మరియు నల్ల నేలల్లో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం పొగాకు పంట నారు నాటిన దశ నుండి రెలుపులు దశలో వుంది. ...
ఆంధ్రప్రదేశ్

దాళ్వావరిలో నూక శాతం ఎక్కువగా రావడానికి కారణాలు -తగ్గించడానికి సూచనులు

ఆంధ్ర ప్రదేశ్ లో సాగు చేస్తున్న ఆహార ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈ పంటను సుమారు 6.5 లక్షల హెక్టార్లలో దాళ్వాలో సాగుచేస్తున్నారు. దాళ్వాలో సాగు చేసే రకాలలో యం.టి.యు ...
ఆంధ్రప్రదేశ్

హిమానీ నదుల సంరక్షణ తోనే సమస్త జీవకోటి మనుగడ

వేసవి వచ్చిందంటే చాలు త్రాగునీరు మరియు సాగునీరుకు చాలా ఇబ్బంది వస్తుంది. మనం వారలో చూసాం బెంగళూరు లాంటి పట్టణంలో నీటి కొరత ఏర్పడదని మరియు గతంలో రైల్వే ట్యాంకర్ల ద్వారా ...
ఆంధ్రప్రదేశ్

కాసులకల్పతరువు–కనకాంబరం

  కనకాంబరంలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న జాతి “క్రాస్సాండ్రా ఇన్ఫండిబులిఫార్మిస్”( CrossandraInfundibuliformis). దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,917 హెక్టార్లలో, 10,827 టన్నుల దిగుబడితో సాగులో ఉంది. ...
ఆంధ్రప్రదేశ్

అధిక ధర కోసం మిరప నాణ్యత పెంచటంలో కోత, కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. సుమారు 1.11  హెక్టర్లలక్షల విస్తీర్ణంలో సాగు చేస్తూ, సుమారు 5.73 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని రైతులు సాధించడం జరుగుతుంది. పండించిన ...
ఆంధ్రప్రదేశ్

కేరళలో 64 క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయ ప్రారంభానికి సిద్ధం

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రసాద్ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సాగు విధానం నచ్చి ...
ఆంధ్రప్రదేశ్

మిరప పంట కోత అనంతరం పాటించాల్సిన మెళకువలు

మన దేశము సుగంధద్రవ్యాల ఉత్పత్తి మరియు ఎగుమతులలో ప్రపంచంలోనే  మొదటి  స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో మన దేశంలో సుమారు 4.76 మిలియన్ హెక్టార్లలో  వివిధ రకాల సుగంధ ద్రవ్యాల పంటలను ...
ఆంధ్రప్రదేశ్

వేరుశెనగ తవ్వే యంత్రం (డిగ్గర్)

నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ...
అంతర్జాతీయం

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం

ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం సాగు, ఉత్పత్తి, సాకేంతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తోంది. ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి రైతులకు లబ్దిచేకూర్చేందుకే ఎం.ఎస్.పి.ని ఖరారు చేయలేదు: మంత్రి అచ్చెన్నాయుడు

బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని ...

Posts navigation