తెలంగాణ

భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళిక

గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, APC & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు శ్రీమతి రేబెక్కా రిడ్డర్, డివిజన్ ...
అంతర్జాతీయం

బర్డ్ ఫ్లూ దుష్ప్రభావాలు-నియంత్రణా చర్యలు

ఎవిఎన్ ఇన్‌ఫ్లూఎంజా (బర్డ్ ఫ్లూ) అనేది వివిధ రకాల పక్షులను ప్రభావితం చేసే వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి. ఇది అన్ని రకాల కోళ్ళ జాతులు, పెరటి కోళ్లు, బాతులు, వలస ...
అంతర్జాతీయం

రాబోయే నూతన రకాలతో వరి సాగు లో 50 శాతం యూరియా వాడకం తగ్గే అవకాశం

ఇరి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ కోహ్లీ వెల్లడి… ఫిలిప్పైన్స్ లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఇరి)లో పనిచేస్తున్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు ఆ సంస్థ పరిశోధన విభాగం ...
తెలంగాణ

పసుపు సాగు అనంతరం నువ్వుల సాగు – లాభాలు

అనాదిగా సాగు చేస్తున్న పసుపులో దీర్ఘకాలిక రకాలైన ఆర్మూర్ ఎరుపు దుగ్గిరాల ఎరుపు అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. ఈ దీర్ఘకాలిక రకాలు సుమారు 250 నుండి 280 రోజులు ...
ఆంధ్రప్రదేశ్

మిరప పంట కోత అనంతరం పాటించాల్సిన మెళకువలు

మన దేశము సుగంధద్రవ్యాల ఉత్పత్తి మరియు ఎగుమతులలో ప్రపంచంలోనే  మొదటి  స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో మన దేశంలో సుమారు 4.76 మిలియన్ హెక్టార్లలో  వివిధ రకాల సుగంధ ద్రవ్యాల పంటలను ...
ఉద్యానశోభ

కూరగాయల పంటలో మల్చింగ్ తో పాటు బహుళ ప్రయోజన యంత్రం ద్వార కలుపు నియంత్రణ, నీటి సంరక్షణ మరియు అధిక ఉత్పాదకత పెంచుట

కూరగాయల పంట సాగు మానవ పోషణకు ముఖ్యమైనది. కొందరికి ఇది ఔషధంగా, ఆర్థికంగా మరియు మరింత ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ప్రస్తుతం, నేల తేమను సంరక్షించడానికి, కలుపు మొక్కలను మరియు నేల ...
ఆంధ్రప్రదేశ్

వేరుశెనగ తవ్వే యంత్రం (డిగ్గర్)

నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ...
చీడపీడల యాజమాన్యం

యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు మరియు ఉల్లికోడు – సమగ్ర యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రధానమైన ఆహార పంటల్లో వరి ముఖ్యమైనది. ఏటా యాసంగిలో వేసిన వరి పైర్లలో కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు మరియు ఉల్లికోడు / గొట్టపు ...
అంతర్జాతీయం

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం

ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థతో కలిసి పనిచేసేందుకు త్వరలో ఒప్పందం సాగు, ఉత్పత్తి, సాకేంతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రమోట్ చేస్తోంది. ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి రైతులకు లబ్దిచేకూర్చేందుకే ఎం.ఎస్.పి.ని ఖరారు చేయలేదు: మంత్రి అచ్చెన్నాయుడు

బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని ...

Posts navigation