తెలంగాణ

వ్యవసాయంలో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల- పాత్ర

    భాస్వరం (P) అనేది పంటల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. భూమిలో భాస్వరం ప్రధానంగా కరగని స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా, ఈ భాస్వరం ఇతర సూక్ష్మ మూలకాలు ...
తెలంగాణ

నేలను పదిలం చేసే సేంద్రియ పదార్థం

 నిస్సారమైన భూమిని సారవంతంగా ఎలా మార్చాలి: అధిక దిగుబడి సాధించాలంటే పోషకాల సమతుల్యంతో పాటు నేల భౌతిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది ఒకసారి నేల భౌతిక సమస్యలు ఉన్నట్లయితే ఆ నేలను ...
ఆంధ్రప్రదేశ్

వర్జీనియా పొగాకులో చీడ పీడల యాజమాన్యం

వర్జీనియా పొగాకు వర్షాధారంగా దక్షిణ తేలిక మరియు నల్ల నేలల్లో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం పొగాకు పంట నారు నాటిన దశ నుండి రెలుపులు దశలో వుంది. ...
ఆంధ్రప్రదేశ్

దాళ్వావరిలో నూక శాతం ఎక్కువగా రావడానికి కారణాలు -తగ్గించడానికి సూచనులు

ఆంధ్ర ప్రదేశ్ లో సాగు చేస్తున్న ఆహార ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈ పంటను సుమారు 6.5 లక్షల హెక్టార్లలో దాళ్వాలో సాగుచేస్తున్నారు. దాళ్వాలో సాగు చేసే రకాలలో యం.టి.యు ...
తెలంగాణ

బీర సాగులో మహిళా రైతు విజయగాథ

నాపేరు వియ్యపు వరలక్ష్మి మాది పొట్టి దొర పాలెంగ్రామం, బుచ్చియ్యపేట మండలం, అనకాపల్లిజిల్లా.నేను గతంలో వివిధ ప్రవేట్ కంపెనీల హైబ్రెడ్ విత్తనాలను బీర సాగు కోసం వినియోగించాను. కానీ ప్రతిసంవత్సరం విత్తనానికి ...
తెలంగాణ

నాణ్యమైన విత్తనం -రైతన్నకు నేస్తం  

“గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం”– మంత్రి తుమ్మల – జూన్ లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం – మంత్రి తుమ్మల – రైతులందరికి నాణ్యమైన ...
ఉద్యానశోభ

తీగజాతికూరగాయాలపంటలనుఆశించే పండు ఈగ నివారణ

తీగజాతికూరగాయపంటలుదేశవ్యాప్తంగావిస్తృతంగాపండించేముఖ్యమైనకూరగాయలసమూహం. ఈకూరగాయలపంటలలోవినాశకరమైనచీడపురుగుపండుఈగ (మెలోన్ ఫ్రూట్ ఫ్లై(Melon Fruit Fly), బాక్ట్రోసెరా కుకుర్బిటే(BactroceraCucurbitae)(కోక్విల్లెట్(Coquillet))ముఖ్యంగాకాకర, సొరకాయ, బీర, స్పాంజి పొట్లకాయ, పుచ్చకాయ, ఖర్బుజా మరియుకీరదోసజాతిపంటలనుఆశించి30-70%వరకుపంటనష్టాన్నికలుగజేస్తున్నాయి. ఈనష్టతీవ్రతసీజన్ మరియువాతావరణపరిస్థితులపైఆధారపడిఉంటుంది పండుఈగగుర్తింపులక్షణాలు : లఎరుపురంగులోఉండిముఖ క్రిందిభాగంలోనల్లటిమచ్చలుకలిగిఉంటుంది. ఉర,ఉదరంముదురుఎరుపురంగులోఉండిఉరం పార్శ్వపు ...
ఆంధ్రప్రదేశ్

కాసులకల్పతరువు–కనకాంబరం

  కనకాంబరంలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న జాతి “క్రాస్సాండ్రా ఇన్ఫండిబులిఫార్మిస్”( CrossandraInfundibuliformis). దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,917 హెక్టార్లలో, 10,827 టన్నుల దిగుబడితో సాగులో ఉంది. ...
తెలంగాణ

అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.

50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు. జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు. ...
ఆంధ్రప్రదేశ్

కేరళలో 64 క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయ ప్రారంభానికి సిద్ధం

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రసాద్ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సాగు విధానం నచ్చి ...

Posts navigation