ఆంధ్రప్రదేశ్

కొత్తగా పండ్ల తోటల పెంపకానికి భూసార పరీక్షలు

పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వలే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడిస్తాయి. ఈ మొక్కలు పొడవైన మరియు బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అందుకే పండ్ల ...
ఆంధ్రప్రదేశ్

రైతులకు 90% రాయితీపై వేరుశనగ విత్తనాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ఖరీఫ్ పంట సీజన్‌ కోసం రైతులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని చిన్న, మధ్య తరహా రైతులకు 90% శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలను ...
తెలంగాణ

పంటనష్ట పరిహారం నిధుల విడుదల

     రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వాన మరియు అకాల వర్షాలకు పంట నష్టం సంభవించగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాను సారం వ్యవసాయ శాఖ వారు ...
తెలంగాణ

నిల్వ చేసే ధాన్యంలో జరిగే నష్టాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతులు ఎంతో కష్టపడి, చెమటోడ్చి పంటను పండించడం జరుగు తుంది. కానీ ధాన్యాన్ని నిల్వ చేసా కరకరకాల పరిస్థితుల వలన, ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైన కారణాలు… చీడపీడలు, ఎలుకలు, ...
ఆంధ్రప్రదేశ్

భూసార పరీక్షా ఫలితాలను తెలుసుకోవడం ఎలా ?

నేల ఉదజని సూచిక :- భూమి రసాయనిక స్థితిని, మొక్కలకు వివిధ పోషకాల అందుబాటును ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. మట్టి నమూనా ఉదజని సూచిక ఆధారంగా భూములను ఆమ్ల నేలలు, ...
తెలంగాణ

గాలి వానకు రాలిన మామిడికాయలకు విలువ జోడింపు

ప్రపంచంలోనే భారతదేశం మామిడి పండ్ల ఉత్పత్తి మరియు మామిడి పండు యొక్క గుజ్జు (pulp) ఎగుమతులలో ప్రథమ స్థానంలో ఉంది. మామిడిని సుమారు 80 దేశాలలో పండిస్తున్నారు.మనదేశంలో 2023-24 సంవత్సరంలో సుమారు ...
ఆంధ్రప్రదేశ్

వేసవిలో  పంటలు మరియు పశు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉష్ణోగ్రతలో పెరుగుల వలన పంట పెరుగుదల, దిగుబడి తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలలో పెరుగుదల మందగించడం, రసంపిల్చే పురుగులు మరియు వేరు ఎండు తెగుళ్ళ  ఉధృతి పెరగడం, ఆకులు మాడిపోవడం ...
వార్తలు

ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి

జూలై నుండి ప్రారంభమయ్యే  పంట సంవత్సరంలో మెరుగైన రుతుపవనాల వర్షాల అంచనాతో భారతదేశం 354.64 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుత ...
జాతీయం

భారతదేశంలో తొలిసారిగా రెండు కొత్త వరి రకాలు విడుదల

ఒక ముఖ్యమైన పరిణామంలో, భారతదేశంలో  ప్రపంచంలోనే తొలిసారిగా రెండు కొత్త జన్యు-సవరించిన వరి రకాలను విడుదల చేసింది. ఈ రకాలు హెక్టారుకు దిగుబడిని 30 శాతం వరకు పెంచుతాయని హామీ ఇస్తున్నాయి ...
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక  పాలచౌడు నేలలు మరియు నల్లచౌడు నేలల సవరణ  యాజమాన్యం

సమస్యాత్మక నేలలు అనగా నేలలలో వున్న కొన్ని అవలక్షణాల వల్ల పంటలు పండించడానికి అనుకూలమైనది కాకుండా ఉంటే అటువంటి నేలలను సమస్యాత్మక నేలలు అంటారు. భారత దేశం మొత్తం మీద ఇటువంటి ...

Posts navigation