తెలంగాణ

భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళిక

గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, APC & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు శ్రీమతి రేబెక్కా రిడ్డర్, డివిజన్ ...
ఈ నెల పంట

అరటిలో ఎరువులు మరియు సూక్ష్మ పోషకాల యాజమాన్యం

అరటి సాగులో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్తానంలో వుంది. అరటి సాగులో అత్యంత ముఖ్యమైనది ఎరువులు మరియు సూక్ష్మ పోషకాల యాజమాన్యం. అరటి పంటలో ఎరువులను దేని ఆధారంగా వేస్తె అత్యంత ...
ఈ నెల పంట

పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయ పంటల్లో నివారణ చర్యలు మరియు జాగ్రత్తలు

  వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తికి గణనీయమైన సవాళ్లుగా మారాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో, వేసవి ఉష్ణోగ్రతలు తరచుగా  35°C-40°C వరకు నమోదు అయ్యే ...
ఈ నెల పంట

మామిడి పూత దశలో చీడల నివారణ మరియు సూక్ష్మ పోషక లోపాల నివారణ

భారత దేశంలో పండ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. పండ్ల తోటల్లో మామిడి పంట ప్రధానమైనది. ప్రస్తుతం భారతదేశంలో మామిడి 2,339 మిలియన్ హెక్టార్లో 29,336 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో సాగు ...
తెలంగాణ

పసుపు సాగు అనంతరం నువ్వుల సాగు – లాభాలు

అనాదిగా సాగు చేస్తున్న పసుపులో దీర్ఘకాలిక రకాలైన ఆర్మూర్ ఎరుపు దుగ్గిరాల ఎరుపు అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. ఈ దీర్ఘకాలిక రకాలు సుమారు 250 నుండి 280 రోజులు ...
ఆంధ్రప్రదేశ్

మిరప పంట కోత అనంతరం పాటించాల్సిన మెళకువలు

మన దేశము సుగంధద్రవ్యాల ఉత్పత్తి మరియు ఎగుమతులలో ప్రపంచంలోనే  మొదటి  స్థానంలో ఉంది. 2023-24 సంవత్సరంలో మన దేశంలో సుమారు 4.76 మిలియన్ హెక్టార్లలో  వివిధ రకాల సుగంధ ద్రవ్యాల పంటలను ...
చీడపీడల యాజమాన్యం

యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు మరియు ఉల్లికోడు – సమగ్ర యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రధానమైన ఆహార పంటల్లో వరి ముఖ్యమైనది. ఏటా యాసంగిలో వేసిన వరి పైర్లలో కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు మరియు ఉల్లికోడు / గొట్టపు ...
ఆంధ్రప్రదేశ్

రబీలో సాగు చేసే నూనెగింజల పంటల్లో కలుపు యాజమాన్యం

రెండు తెలుగు రాష్ట్రాల్లో రబి సీజన్లో  ప్రధానంగా నూనెగింజల పంటలైనటువంటి వేరుశనగ, నువ్వులు మరియు ప్రొద్దుతిరుగుడును అరుతడి పంటలుగా సాగు చేస్తుంటారు. ఈ పంటల్లో దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో  కలుపు ...
ఆంధ్రప్రదేశ్

వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు

తెలంగాణలో ప్రస్తుతం నీటి వసతి సౌకర్యం పెరగడం వల్ల రైతులు వానాకాలం మరియు యాసంగి రెండు కాలాల్లోను వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ...
ఆంధ్రప్రదేశ్

సీడ్ డ్రిల్ తో విత్తె వరి సాగు ద్వారా అధిక లాభాన్ని అర్జించిన రైతు విజయ గాధ

వరి పంటను ఎక్కువ శాతం రైతులు నాటు వేసే విధానంలో సాగు చేస్తూ ఉంటారు. అయితే, గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు, కూలీల కొరత, పెరుగుతున్న నారుమడి యాజమాన్యం, ...

Posts navigation