వార్తలు

‘సూర్య’ పసుపు రకం విడుదల

భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ(ఐఐఎస్ఆర్) లేత వర్ణం పసుపు రకం ‘సూర్య’ను రూపొం దించి ఏప్రిల్ 23 వ తేదీన విడుదల చేసింది. దేశంలో అధిక పసుపు పండించే రాష్ట్రాలైన ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి రైతులకు లబ్దిచేకూర్చేందుకే ఎం.ఎస్.పి.ని ఖరారు చేయలేదు: మంత్రి అచ్చెన్నాయుడు

బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని ...
ఆంధ్రప్రదేశ్

డ్రాగన్ ఫ్రూట్ ఉప ఉత్పత్తుల ఉపయోగం – ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ఆదాయం

డ్రాగన్ ఫ్రూట్ పండ్లను కేవలం తాజా ఫలాలుగా లేదా వైన్ తయారీలో ఉపయోగించడం కాకుండా, పండు ప్రాసెసింగ్ లో ఏర్పడే ఉప ఉత్పత్తుల ను (byproducts) కూడా సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ...
వార్తలు

లాభదాయకంగా పుట్టగొడుగుల పెంపకం  

పుట్టగొడుగులు అనేవి ఫంగస్ (శిలీంద్ర) జాతికి చెందిన చిన్నమొక్కలు. వీటిలో బాగా పోషక విలువలు ఉన్నందున పోషకాల లేమితో భాధపడే వారికి, మహిళలకు, పిల్లలకు చాలా మంచి ఆహారం. పుట్టగొడుగుల్లో మాంసకృత్తులు, ...
ఉద్యానశోభ

డ్రాగన్ ఫ్రూట్‌ సాగులో యువ రైతుల విజయగాథ

అనకాపల్లి  జిల్లా చీడికాడ మండలం జైతవరం గ్రామానికి చెందిన బొడ్డకాయల గణేష్‌, సిరికి వంశీ యువకులు బి.కాం కంపుటర్స్ చదువుకున్నారు. వీరికి వ్యవసాయంలో ఉన్న ఆసక్తితో వరి, చెరకు, కూరగాయల వంటి ...
తెలంగాణ

PJTSAU వజ్రోత్సవ ఏర్పాట్లు

PJTSAU : వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు” రేపు, ఎల్లుండి జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, ...
వార్తలు

కోకో సాగు – ఆదాయ వ్యయాలు

దేశంలో కోకో పంటను సుమారు 82,940 హెక్టార్ల విస్తీర్ణంలో తీర ప్రాంతం గల వివిధ రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు. కొబ్బరి, ఆయిల్ పామ్, వక్క వంటి వన్యతోట పంటల్లో ముఖ్యంగా అంతర ...
తెలంగాణ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని  కలిసిన జయశంకర్ వర్శిటీ ఉపకులపతి ఆల్దాస్ జానయ్య

 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టిని ముంబై లోని ఎస్ బీ ...
తెలంగాణ

రాబోయే నాలుగేళ్లలో రైతులకోసం అనుకున్న పనులన్నీ చేస్తాం.

సేద్య రంగంలో నూతన ధోరణులు, లాభదాయక వ్యవసాయంపై అవగాహన రాబోయే నాలుగేళ్లలో రైతుల కళ్ళలో కాంతిని చూస్తాం రైతు పండుగ ద్వారా కొత్త పంటలు, యాంత్రికీకరణ పై రైతులకు అవగాహన ఆయిల్ ...
తెలంగాణ

రైతు సమస్యలపై తుమ్మలతో చర్చించిన కోదండరెడ్డి

 Chairman Kodanda Reddy : వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు సెక్రటేరియట్ లో ఈ రోజు (నవంబర్ 21) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆదర్శరైతుల నియామకం, ...

Posts navigation