వార్తలు

అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యతపై హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన జూమ్ ...