తెలంగాణ సేద్యం

యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి గారు

ఈ యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయండి పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దం రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలి మినుముల కనీస మద్ధతు ధర ...