తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం అనుమతిలేని HT పత్తి విత్తనాలను రాష్ట్రంలోకి రాకుండా తీసుకోవాల్సిన చర్యలు

                        రాష్ట్రంలో అనధికారకంగా, అనుమతిలేని పత్తి విత్తనాల ప్యాకెట్ల అమ్మకాలను అరికట్టాలని మంత్రి తుమ్మల అన్నారు. ...
తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం పత్తి సేకరణలో సీసీఐ కు సంపూర్ణ సహకారం

కొనుగోళ్లకు సంబంధించి సీసీఐ కొత్తగా తెచ్చిన నిబంధనలతో జిన్నర్లు ముందుకు రాని సమయంలో కూడా పలు దఫాలు చర్చలు జరిపి కొనుగోళ్లలో ప్రతిస్టంబన తొలగించి, ప్రక్రియ వేగవంతము చేసింది కూడా రాష్ట్ర ...
తెలంగాణ

విజయవంతంగా గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం – మంత్రి తుమ్మల

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం” కార్యక్రమం విజవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల ...
తెలంగాణ

పంటనష్ట పరిహారం నిధుల విడుదల

     రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వాన మరియు అకాల వర్షాలకు పంట నష్టం సంభవించగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాను సారం వ్యవసాయ శాఖ వారు ...
తెలంగాణ

విత్తన నాణ్యతా ప్రమాణాలు

వ్యవసాయంలో ప్రధానమైన అంశము విత్తనం. అధిక దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలను సేకరించుకోవాలి. విత్తనం నాణ్యమైనది వాడటం ద్వారా ఆర్యోగ్యవంతమైన పంటను తద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. రైతులు రోగకారక సిలీంద్ర ...
తెలంగాణ

వ్యవసాయంలో భాస్వరం కరిగించే సూక్ష్మజీవుల- పాత్ర

    భాస్వరం (P) అనేది పంటల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకాల్లో ఒకటి. భూమిలో భాస్వరం ప్రధానంగా కరగని స్థితిలో ఉంటుంది. అంతేకాకుండా, ఈ భాస్వరం ఇతర సూక్ష్మ మూలకాలు ...
తెలంగాణ

నాణ్యమైన విత్తనం -రైతన్నకు నేస్తం  

“గ్రామ గ్రామానికి జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం”– మంత్రి తుమ్మల – జూన్ లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం – మంత్రి తుమ్మల – రైతులందరికి నాణ్యమైన ...
paddy
వార్తలు

వరి ధాన్యం సేకరణలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ

రాజ్యసభలో సభ్యుడి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ 2020-21 ఖరీఫ్ సీజన్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ...