వార్తలు

పచ్చిరొట్ట పైర్లకు భారీ సబ్సిడీ..

తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్ కు సంబంధించి సోయాబీన్, పచ్చిరొట్ట విత్తనాల ధరలను, సబ్సిడీని ఖరారు చేసింది. రైతులపై విత్తన కొనుగోలు భారం తగ్గించాలనే ఉద్దేశంతో సోయాబీన్, పచ్చిరొట్ట విత్తనాలకు కలిపి ...
వార్తలు

ముందుగానే వ్యవసాయ యంత్రాల్ని బుక్ చేసుకునే వెసులుబాట కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం..

ప్రస్తుతం సిటీల్లో బయటకు పోవాలంటే క్యాబ్ లు బుక్ చేసుకున్నట్టే.. రైతులు కూడా తమకు అవసరమయ్యే మెషీన్లు బుక్ చేసుకునేందుకు వ్యవసాయ శాఖ కొత్త యాప్ ను రెడీ చేస్తోంది. ఫామ్ ...
వార్తలు

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాలు..

వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. సాగు కోసం రైతులు పెట్టే పెట్టుబడి ఖర్చులో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ...