మన వ్యవసాయం

ధాన్యానికి మద్ధతు ధరలు దక్కాలంటే రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ..

యాసంగిలో వరి విస్తీర్ణం మిగిలిన పంటలతో పోలిస్తే అమాంతం పెరిగింది. రైతులు ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి పండిస్తే ఒకవైపు అకాల వర్షాలు మరో వైపు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడం, ...