వార్తలు

డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు..

మంచి పోషకాలు ఉన్న పండు డ్రాగన్ ఫ్రూట్. గిరాకీ కూడా ఎక్కువే. ఈ ఫల సేద్యం కృష్ణా జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. ఆసక్తి ఉన్న రైతులు అక్కడక్కడా సాగు చేస్తున్నారు. దీనిని ...
పశుపోషణ

పుంగనూరు గో జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు..

పుంగనూరు గో జాతిని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పులివెందులలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఆధునిక పశు పరిశోధనా కేంద్రంలో ప్రత్యేక పరిశోధనల కోసం నిధులు మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ ...
వార్తలు

రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ బిందు, స్ప్రింక్లర్ల సేద్యం సదుపాయాలను కల్పించనున్న.. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్న కారు రైతులందరికీ బిందు, స్ప్రింక్లర్ల సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు ...
వార్తలు

కేంద్రం రైతుల కోసం విడుదల చేసిన 2021 – 22 బడ్జెట్

రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. పంట రుణాల్లో 10% వృద్ధి పొందుతారు అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల వ్యయానికి కనీసం 15 రెట్లు అధికంగా మద్దతు ధర వచ్చేలా ...