వార్తలు

ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు

ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో హైదరాబాద్ ...
వార్తలు

ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయం నుండి పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తడిసిన, రంగు ...
వార్తలు

కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలమేరకు కే ఎల్ ఐ – పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా ...
వార్తలు

పంటల కొనుగోళ్లు, మార్కెట్ల అభివృద్ధిపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

జగిత్యాల మామిడి మార్కెట్ కు త్వరలో శ్రీకారం ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన వాలంతరి సంస్థ 10 ఎకరాల స్థలంలో మార్కెట్ అభివృద్ధి తాండూరు రైతుబజార్ ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా ...
వార్తలు

దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం కేవలం తెలంగాణ నుండే – వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

రైతు కష్టానికి గిట్టుబాటు ధర దక్కాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది. ఆరున్నరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా మారింది అనడానికి గత ఏడాది ఎఫ్ సీ ...
వార్తలు

మార్చి 29న హైదరాబాద్ లో సేంద్రియ మేళా..

ఆరోగ్యానికి పరమ ఔషధం ఆహారమే. మనం నిత్యం వినియోగించే ధాన్యం, కూరగాయలు, పండ్లు, పప్పు దినుసులు, నూనెలలో రసాయన అవశేషాలు ఉంటే ఆరోగ్యానికే ప్రమాదం. అందుకే రసాయనరహితమే మన హితం కావాలి. ...
వార్తలు

రైతువేదికలు, నర్సంపేటలో మిరప పరిశోధన కేంద్రంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు..

రైతువేదికలు, నర్సంపేటలో మిరప పరిశోధన కేంద్రంపై శాసనసభలో సభ్యులు రసమయి బాలకిషన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, రామావత్ రవీంద్ర కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ...
వార్తలు

భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

తెలంగాణ సహకార బ్యాంకులు, సహకార సంఘాలు, చేనేత సంఘాలు పరిశీలనకు వచ్చిన భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ ...