తెలంగాణ సేద్యం

తెలంగాణకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి మాన్ సుఖ్ మాండవీయ గారికి లేఖ రాసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

➡ సకాలంలో ఎరువులు సరఫరా చేయండి ➡ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలి ➡ యాసంగిలో 20.5 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు కేటాయించిన కేంద్రం ...