వార్తలు

ఎకరం పొలంలో శాస్త్రీయ పద్ధతిలో టమాటా సాగు..లక్షలు ఆర్జిస్తున్న రాజస్థాన్ రైతు

వ్యవసాయం భారతదేశంలో ఎక్కువగా వర్షాధారంగా జరుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని భూములు, లభ్యమయ్యే నీటిని బట్టి పంటలను సాగుచేస్తారు రైతులు. ఇక వరి, చెరకు, కొన్ని రకాలైన కూరగాయల పంటలకు నీరు ...