ఆంధ్రప్రదేశ్

వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు

తెలంగాణలో ప్రస్తుతం నీటి వసతి సౌకర్యం పెరగడం వల్ల రైతులు వానాకాలం మరియు యాసంగి రెండు కాలాల్లోను వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ...
ఆంధ్రప్రదేశ్

సీడ్ డ్రిల్ తో విత్తె వరి సాగు ద్వారా అధిక లాభాన్ని అర్జించిన రైతు విజయ గాధ

వరి పంటను ఎక్కువ శాతం రైతులు నాటు వేసే విధానంలో సాగు చేస్తూ ఉంటారు. అయితే, గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే వాతావరణ మార్పులు, కూలీల కొరత, పెరుగుతున్న నారుమడి యాజమాన్యం, ...
తెలంగాణ

యాసంగి వరికి ప్రత్యామ్నాయంగా మినుము సాగు – రైతు విజయగాథ

వరి తర్వాత వరిని పండించటం వల్ల పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. అలాగే నేల చౌడు బారి, నిస్సారంగా తయారవుతుంది. అలాగే రైతులందరూ వరి తర్వాత వరిని పెద్ద ఎత్తున పండించడం వల్ల ...
మన వ్యవసాయం

భాస్వరం ఎరువును పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి !

ఇది రబీ పంటలు విత్తే సమయం గనుక రైతులు పంటలు విత్తడంతో పాటు ఎరువుల వాడకంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాస్వరం రసాయనిక ఎరువును విత్తే సమయంలో మాత్రమే వేసుకోవాలి. ...
చీడపీడల యాజమాన్యం

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పైర్లలో ఏయే చీడపీడలు ఆశిస్తాయి ? వాటిని ఎలా నివారించుకోవాలి ?

ప్రస్తుతం రైతులు సాగు చేసుకోదగిన రబీ పంటలు, సాగు చేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో వివిధరకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆశించాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, పత్తి, ...
ఆంధ్రప్రదేశ్

రబీ వరిలో అధిక దిగుబడికి రకాల ఎంపిక కీలకం !

మనదేశంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైంది. ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల అధిక ...
చీడపీడల యాజమాన్యం

రబీ పంటల్లో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి ?

రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనం ఎంత ముఖ్యమో విత్తనశుద్ధి చేసుకొని విత్తనాన్నివాడటం కూడా అంతే ముఖ్యం. మంచి విత్తనం అయితే మంచి పంట చేతికి వస్తుంది. అదే శిలీంద్రం ...
ఆంధ్రప్రదేశ్

రబీ వేరుశనగ విత్తేందుకు ఇది సరైన సమయం

నీటి వసతి ఉన్న రైతులు రబీ వేరుశనగ విత్తుకోవటానికి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనుకూలమైన సమయం. అలాగే రైతులు కిలో వేరుశనగ విత్తనానికి 2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ ...
చీడపీడల యాజమాన్యం

యాసంగి వరిలో జింక్ లోపం సమస్య – ఎలా గుర్తించి, నివారించాలి ?

వరిలో దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో స్థూలపోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి. ఈ సూక్ష్మ పోషకాలలో జింకు పోషకం చాలా ముఖ్యమైంది. చాలా చోట్ల యాసంగి ...
తెలంగాణ

కుసుమ, అవిసె నూనెగింజ పంటలపై రెండు రోజుల జాతీయ సదస్సు

 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ నూనె గింజల పరిశోధనల సమీక్ష, ప్రణాళికల రూపకల్పనకు ఉద్దేశించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఈరోజు(అక్టోబర్ 28) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ ...

Posts navigation