వార్తలు

అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతు వినూత్నపరిష్కారం..

పెట్టుబడి వేలకు వేలు పెట్టి శ్రమించి రైతు పంటను పండిస్తే, ఉత్పత్తి చేతికొచ్చే దశలో అడవి పందులు నాశనం చేస్తుంటాయి. పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ కరెంటు తీగలు వేయడంతో మూగజీవాలకు ...