ఆంధ్రప్రదేశ్

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి

పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసే వరి పొలంలో 20-25 ఏళ్లుగా భూమి లోపలి మట్టి, భూమిపై మట్టిని ఎరువుగా, పురుగుమందుగా వాడుతున్నాను. వీటితో పాటు జనుము, జీలుగ కలియదున్నటం. ఆ ...
తెలంగాణ

పంటనష్ట పరిహారం నిధుల విడుదల

     రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వాన మరియు అకాల వర్షాలకు పంట నష్టం సంభవించగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాను సారం వ్యవసాయ శాఖ వారు ...
తెలంగాణ

విత్తన నాణ్యతా ప్రమాణాలు

వ్యవసాయంలో ప్రధానమైన అంశము విత్తనం. అధిక దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలను సేకరించుకోవాలి. విత్తనం నాణ్యమైనది వాడటం ద్వారా ఆర్యోగ్యవంతమైన పంటను తద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. రైతులు రోగకారక సిలీంద్ర ...