తెలంగాణ

నిల్వ చేసే ధాన్యంలో జరిగే నష్టాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రైతులు ఎంతో కష్టపడి, చెమటోడ్చి పంటను పండించడం జరుగు తుంది. కానీ ధాన్యాన్ని నిల్వ చేసా కరకరకాల పరిస్థితుల వలన, ధాన్యం నష్టపోవడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైన కారణాలు… చీడపీడలు, ఎలుకలు, ...
వార్తలు

ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో దేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి

జూలై నుండి ప్రారంభమయ్యే  పంట సంవత్సరంలో మెరుగైన రుతుపవనాల వర్షాల అంచనాతో భారతదేశం 354.64 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుత ...
జాతీయం

భారతదేశంలో తొలిసారిగా రెండు కొత్త వరి రకాలు విడుదల

ఒక ముఖ్యమైన పరిణామంలో, భారతదేశంలో  ప్రపంచంలోనే తొలిసారిగా రెండు కొత్త జన్యు-సవరించిన వరి రకాలను విడుదల చేసింది. ఈ రకాలు హెక్టారుకు దిగుబడిని 30 శాతం వరకు పెంచుతాయని హామీ ఇస్తున్నాయి ...
ఆంధ్రప్రదేశ్

రైతుకు గౌరవం దక్కిన రోజే  భారతదేశం అభివృద్ధి చెందినది అని చెప్పవచ్చు 

ఐఏఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారి ఇంటర్వ్యూ     1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు, వ్యవసాయంపై మక్కువతో రైతులకు ...
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు తేది: 03.05.2025 నుండి 07.05.2025వరకు

గత మూడు రోజులు కావరణ గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిపాయి. వగటి ఉష్ణోగ్రతలు 37 నుండి 43 డిగ్రీల సెల్సియన్ మరియు ...
ఆంధ్రప్రదేశ్

దాళ్వావరిలో నూక శాతం ఎక్కువగా రావడానికి కారణాలు -తగ్గించడానికి సూచనులు

ఆంధ్ర ప్రదేశ్ లో సాగు చేస్తున్న ఆహార ధాన్యపు పంటలలో వరి ప్రధానమైనది. ఈ పంటను సుమారు 6.5 లక్షల హెక్టార్లలో దాళ్వాలో సాగుచేస్తున్నారు. దాళ్వాలో సాగు చేసే రకాలలో యం.టి.యు ...
చీడపీడల యాజమాన్యం

యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు మరియు ఉల్లికోడు – సమగ్ర యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రధానమైన ఆహార పంటల్లో వరి ముఖ్యమైనది. ఏటా యాసంగిలో వేసిన వరి పైర్లలో కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు మరియు ఉల్లికోడు / గొట్టపు ...