తెలంగాణ

అమినోఆమ్లాలు- ప్రకృతివ్యవసాయపద్ధతులు.

50సంవత్సరాలక్రితంరైతుపండించుటకువిత్తనాలనుస్వయంగాలేదాతోటిరైతులనుండిసేకరించేవాడు. పశువులఎరువు, పాటిమట్టి, చెరువుమట్టి, గొర్రెలపెంట, పందిపెంటఎరువులుగాఉపయోగించేవాడు. పురుగులులేవు, పురుగులమందులులేవు.. కూలీగాధ్యాన్యంఇచ్చేవాడు. మిగిలినపంటరేటువచ్చినప్పుడుఅమ్ముకొనేవాడు. పెట్టుబడితక్కువ, అప్పులులేవు, పంటపండకపోతేచాకిరిమాత్రంనష్టపోయేవాడు. జనాభాపెరుగుదలకుఅనుగుణంగాపంటలదిగుబడులుపెంచాల్సివచ్చింది. అదేహరితవిప్లవం, అధికదిగుబడులనిచ్చేవంగడాలువచ్చాయి. రసాయనికఎరువులొచ్చాయి. పురుగుమందులొచ్చాయి. పెట్టుబడులుపెరిగాయి. కూలీరేట్లుపెరిగాయి. రైతుఅప్పులపాలయ్యాడు. గిట్టుబాటుధరలేదు. అప్పులుతీర్చలేకఆత్మహత్యలకుపాల్పడ్డాడు. ...
ఆంధ్రప్రదేశ్

కేరళలో 64 క్షేత్రాలలో ప్రకృతి వ్యవసాయ ప్రారంభానికి సిద్ధం

కేరళ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రసాద్ గారిని కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ సాగు విధానం నచ్చి ...
ఆంధ్రప్రదేశ్

గుర్రపు డెక్కతో సేంద్రీయ ఎరువు తయారీ

గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క ఇటీవల కాలంలో ఈ కలుపు మొక్క చాలా వరకు చెరువులు, పంట కాలువలు మరియు వేగంగా ప్రవహించని నీటిలో ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ ...
తెలంగాణ

రాబోయే నాలుగేళ్లలో రైతులకోసం అనుకున్న పనులన్నీ చేస్తాం.

సేద్య రంగంలో నూతన ధోరణులు, లాభదాయక వ్యవసాయంపై అవగాహన రాబోయే నాలుగేళ్లలో రైతుల కళ్ళలో కాంతిని చూస్తాం రైతు పండుగ ద్వారా కొత్త పంటలు, యాంత్రికీకరణ పై రైతులకు అవగాహన ఆయిల్ ...