ఉద్యానశోభ

మిద్దెతోట పెంపకంలో ఆదర్శంగా నిలిచిన గృహిణి..

లక్ష్మీ అనే గృహిణి సొంతూరు ప్రకాశం జిల్లా తన భర్త ఉద్యోగరీత్యా 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన ఇక్కడే స్థిరపడ్డారు. పిల్లలూ పెద్దవారు కావడం భర్త ఉద్యోగ రీత్యా ...
వార్తలు

టీ శాట్ ఛానల్ లో సేంద్రీయ వ్యవసాయం మీద జరిగిన చర్చ, రైతుల సందేహాలకు సమాధానాల ప్రత్యక్ష్య ప్రసారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

టీ శాట్ ఛానల్ లో సేంద్రియ వ్యవసాయం మీద జరిగిన చర్చ, రైతుల సందేహాలకు సమాధానాల ప్రత్యక్ష్య ప్రసారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న ...
వార్తలు

సేంద్రియ ఎరువుల వినియోగంపెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

సేంద్రియ ఎరువుల వినియోగం (సిటీ కంపోస్ట్ ) పెంచడంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ ముఖ్య ...
ఈ నెల పంట

రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయం.. పచ్చిరొట్ట పైర్లు

అధిక దిగుబడులు సాధించాలన్న ఆత్రుత రైతులను రసాయన ఎరువులపైపు అడుగులేయిస్తున్నది. ఫలితంగా ఆహార పంటలు కలుషితం అవుతున్నాయి. భూసారం దెబ్బతింటున్నది. క్రమంగా పంటల్లో సూక్ష్మ, స్థూల పోషకాలు లోపిస్తున్నాయి. చీడపీడల ఉధృతి ...
వార్తలు

మిద్దెతోట సాగులో అక్క చెల్లెళ్ళు ..

రకరకాల కాయగూరలు, ఆకుకూరలు ప్రతి రోజూ పలకరిస్తాయి అయితే అవేవీ భారీ వ్యవసాయ క్షేత్రాలు కావు. మెట్రో నగరానికి చెందిన మహిళలు మిద్దె సాగు బాట పట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు. హైదరాబాద్ ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ సేద్యం ఆరోగ్యానికి ఎంతో మేలు..

ప్రజలు కరోనా వచ్చాక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. సేంద్రియ, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తుల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. ఆర్మూర్ కు చెందిన రైతు ఐదెకరాల్లో సేంద్రియ సేద్యం ...
వార్తలు

2.5 ఎకరాల కౌలు భూమిలో 46 రకాల వరి వంగడాల సాగు..

పాడి పరిశ్రమకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా పాకం గ్రామం. వేల సంఖ్యలో పశువులుండటంతో పాటు కందుకూరు రెవెన్యూ డివిజన్ లోనే ధాన్యం ఎక్కువగా పండించే గ్రామం. 20 సంవత్సరాల కిందటే ...
వార్తలు

నవ ధాన్యాల సాగుతో పెరుగుతున్న భూసారం..

వ్యవసాయంపై రసాయన ప్రభావం ఎక్కువవుతోంది. ఏ పంట వేసినా దిగుబడి కోసం ఎరువులు, పురుగు మందులు ఇష్టానుసారంగా వినియోగించేస్తున్నారు. ఫలితంగా భూసారం తగ్గిపోతోంది. దీని ప్రభావం పంట దిగుబడులపైన పడుతోంది. చీడపీడలు, ...
సేంద్రియ వ్యవసాయం

ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రకృతి సేద్యం

ప్రకృతి సేద్యం ఆరోగ్యవంతమైన సమాజానికి సరైన మార్గమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఆరోగ్యంపట్ల ప్రతి ఒక్కరిలోనూ స్పృహ ఏర్పడింది. దీంతో చాలామంది సహజ సిద్దమైన సాగు వైపు దృష్టి ...
సేంద్రియ వ్యవసాయం

యువ మహిళా రైతు రజిత సేద్యం..స్ఫూర్తిదాయకం

ఎకరం పొలమే ఉన్న రైతు పొలంలో ఎంత పంట పండిస్తే మాత్రం ఏమంత సంతోషం కలుగుతుంది.. అని ఎవరైనా అనుకుంటూ ఉంటే వారు నిస్సందేహంగా పప్పులో కాలేసినట్లనంటున్నారు. యువ మహిళా రైతు ...

Posts navigation