No Paddy Centres In Telangana
వార్తలు

రైతన్నకు షాక్.. పంట కొనం – సీఎం కేసీఆర్

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం కొనడం లేదు. కేంద్రం బియ్యం కొంటేనే రాష్ట్రం సేకరిస్తది వానకాలం పంట మొత్తం కొనకుంటే బీజేపీ ఆఫీస్‌లో, ఇండియా గేట్‌ దగ్గర పోస్తం ...