తెలంగాణ సేద్యం

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మార్కెటింగ్ మరియు ఉద్యాన శాఖ అధికారులు

పంటల మార్పిడి పెద్దఎత్తున జరుగుతున్నది. కావాల్సినన్ని విత్తనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నాయి పప్పు, నూనెగింజల సాగుకు రైతులు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు వేరుశనగ, పప్పుశనగ విత్తనాలు క్షేత్రస్థాయిలో తగినన్ని అందుబాటులో ఉన్నాయి గతంతో ...