Rythu Bandhu
వార్తలు

నేటి నుంచి రైతు ఖాతాలోకి రైతుబంధు

Rythu Bandhu aid starts from today  ఏడాది చివరి వారంలో రైతులకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచి అర్హులైన రైతులందరి ఖాతాలోకి రైతుబంధు సొమ్ము జమ కానుంది. ...
Sirivennela Seetharama Sastry passes away
వార్తలు

ఇక సెలవు…

  Sirivennela Seetharama Sastry passes away ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం కన్నుమూశారు. గత నెల 24న న్యూమెనియాతో ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ లో ...
KTR Niranjan Reddy
వార్తలు

వరి కొనుగోలుపై మరోసారి ఢీల్లీకి…

యాసంగి వరి పంట కొనుగోలు అంశం గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ మేరకు సీఎం ...
trs meets with centre ministers
వార్తలు

వరి కొనుగోలుపై 26న మళ్లీ కలుద్దాద్దాం: కేంద్రం

No clarity on paddy procurement by Centre వరి కొనుగోలు అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదరడం లేదు. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ...
వార్తలు

రైతుబంధు పై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ వార్తలు :  ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు, తాత్కాలిక లబ్ది కోసం కొందరు దుర్మార్గుల కుట్ర చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారిని వ్యవసాయ శాఖ నుండి ...
Niranjan Reddy
వార్తలు

ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపుపై ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

ఆయిల్ పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో పెంపు భారం రైతులపై పడకుండా పాత కేటగిరిలోనే ఉంచాలని కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసిన ...
ఆంధ్రా వ్యవసాయం

వ్యవసాయ అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

గత వానాకాలం , యాసంగి వరి, గత వానాకాలం పత్తి క్రాప్ బుకింగ్ వివరాలను క్లస్టర్ వారీగా సమీక్షించి, ఈ వానాకాలం సీజన్ కు సంబంధించిన క్రాప్ బుకింగ్ పై రంగారెడ్డి ...