30 Lakh Farmers Benefitted
వార్తలు

30 లక్షల రైతు ఖాతాల్లోకి పంట నష్టపరిహారం

30 Lakh Farmers Benefitted Claims of Crop Loss నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన PMFBY పథకానికి విశేష స్పందన వస్తుంది. ఈ ...
Farmers Protest End
వార్తలు

చారిత్రక ఉద్యమానికి ఫుల్ స్టాప్

Farmers Protest Ends To Day ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దులో కొనసాగిన మహా ఉద్యమానికి తెర పడింది. సాగు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు ఎట్టకేలకు ఉద్యమం వీడేందుకు నిశ్చయించుకున్నారు. ...
skm
వార్తలు

కిసాన్ మోర్చా కొత్త కమిటీ..

SKM Forms Committee for Dialogue with Govt వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం, ఆందోళనకారులు, రైతులపై కేసుల ఉపసంహరణ సహా పెండింగ్‌లో ఉన్న ...
skm
వార్తలు

నిరసన కొనసాగుతోంది…

Centre Must Fulfil Pending Demands Of Farmers Says SKM ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కొనసాగుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపింది సంయుక్త కిసాన్ ...
rakesh tikait
వార్తలు

సాగు చట్టాల రద్దుపై టికాయత్ రియాక్షన్ ఇది!

Rakesh Tikait దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రారంభమైన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం మూడు వ్యవసాయ చట్టాల ...
TRS MPs Protest In Parliament Winter Session
వార్తలు

ధాన్యం సేకరణపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ సమర శంఖం…

TRS MPs Protest In Parliament Winter Session రైతు సమస్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ మీద సమర శంఖాన్ని పూరించారు. యాసంగి పంట ధాన్యాన్ని కొనుగోలు ...
Parliamentary panel Meeting
వార్తలు

వ్యవసాయంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం వాయిదా…

Meeting of Parliamentary panel కేంద్రం ప్రభుత్వం ఆర్డినెన్స్ పాస్ చేసిన మూడు సాగు చట్టాల ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను రైతులు తీవ్రంగా ...
KTR Niranjan Reddy
వార్తలు

వరి కొనుగోలుపై మరోసారి ఢీల్లీకి…

యాసంగి వరి పంట కొనుగోలు అంశం గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ గా మారుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ మేరకు సీఎం ...
PM Kisan Yojana
వార్తలు

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్…

Good News For Farmers From PM Kisan Yojana ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతుల ఖాతాలకు రూ.22,000 కోట్లు విడుదల చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు ...

Posts navigation