తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035’ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక–2035’ను ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు ...
వార్తలు

కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

శాసనసభలో శుక్రవారం సాయంత్రం కొండా లక్ష్మణ్ బాపూజీ ( Konda Lakshman Bapuji)తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ...