ఆంధ్రప్రదేశ్

అరటి సాగులో యాజమాన్య పద్ధతులు

ఉష్ణమండలంలో పండించే ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. భారతదేశము అరటి పంట విస్తీర్ణంలోనూ, దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించినది. ఆంధ్రరాష్ట్రంలో అరటి దాదాపు 99,372 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, ...
అంతర్జాతీయం

ఆఫ్ఘనిస్తాన్‌ అంజూర పండ్లు అవసరం లేదు ఇప్పుడు సోన్‌భద్రలోనే అంజూర పండ్ల సాగు.. 

ఆఫ్ఘన్ అంజూరపండ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, కానీ ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్‌భద్ర జిల్లా రైతులు అంజూర సాగుపై సబ్సిడీ ఇవ్వడం ద్వారా వాటిని పండించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రారంభంలో, ...
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వాతవారణ ఆధారిత వ్యవసాయ సలహాలు 03.05.2025 నుండి 07.05.2025

గత మూడు రోజుల వాగావరణ: గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి, పగటి ఉష్ణోగ్రతలు 33 ...
ఆంధ్రప్రదేశ్

శుభ్రపరుస్తు గ్రేడింగ్  చేసే యంత్రం(నిమ్మ, బత్తాయి, టమాటో రైతులకు సులభంగా గ్రేడింగ్  చేసుకోడానికి తయారు చేసే యంత్రం)

 యంత్రంఅవసరంఎందుకు :- ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని రైతులు పండ్లను శుభ్రపరచడం మరియు వాటిని పరిమాణం ప్రకారం వర్గీ కరించడం కోసం ఎక్కువగా కూలీలపై ఆధారపడుతున్నారు. అయితే, కూలీల కొరత మరియు పెరుగుతున్న శ్రమ ...
ఆంధ్రప్రదేశ్

భూసార పరీక్షా ఫలితాలను తెలుసుకోవడం ఎలా ?

నేల ఉదజని సూచిక :- భూమి రసాయనిక స్థితిని, మొక్కలకు వివిధ పోషకాల అందుబాటును ఉదజని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. మట్టి నమూనా ఉదజని సూచిక ఆధారంగా భూములను ఆమ్ల నేలలు, ...
ఉద్యానశోభ

మల్లె సాగులో కత్తిరింపులు, నీటి యాజమాన్యం రైతులకు అధిక దిగుబడిని పెంచే సులభమైన పద్ధతులు

మల్లె మొక్కలు మంచి పరిమళంతోపాటు ఆకర్షణీయమైన పువ్వులను అందిస్తాయి. కానీ ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి, పెరుగుదలకు మరియు పువ్వుల సమృద్ధి కోసం సరైన పద్ధతిలో మల్లె మొక్కలను కత్తిరించడం (ప్రూనింగ్‌ ...
ఉద్యానశోభ

తీగ జాతి కూరగాయల్లో ఆశింతే తెగుళ్ళు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,041 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, సొర మరియు బూడిద గుమ్మడి ముఖ్యమైనవి. ...