వార్తలు

జియో స్పేషియల్ సాయిల్ మ్యాపింగ్.. ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు

వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేనందుకు ఖరగ్ పూర్ ఐఐటీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్ విభాగం కృషి చేస్తోంది. అందులో భాగంగా జియో స్పేషియల్ సాయిల్ మ్యాపింగ్ సాంకేతికతను ...
వార్తలు

మిడతల పెంపకం .. రైతులకు లక్షల్లో ఆదాయం..

సాధారణంగా మిడతల పేరు ఎత్తితే చాలు రైతులందరూ బెంబేలెత్తి పోతుంటారు అన్న విషయం తెలిసింది. ఎందుకంటే ఇక ఒక్కసారి పంటపై మిడతలు దాడి చేశాయి అంటే చాలు నామ రూపాల్లేకుండా పంటను ...
వార్తలు

పీఎం కిసాన్ యోజన పథకంలో ఉన్నవారికి మరికొన్ని సేవలు..

కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం రైతులకు చేయూత అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులందరికీ చేయూత అందించే విధంగా పీఎం కిసాన్ ...
వార్తలు

రైతులకు ఖచ్చితమైన మార్కెటింగ్ సమాచారం అవసరం..

రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మార్కెటింగ్ ఒకటని, రైతులకు ఖచ్చితమైన మార్కెటింగ్ సమాచారం చేరవేస్తే నష్టాలను అధిగమించగలరని మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు పి. సుధాకర్ అన్నారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ ...
వార్తలు

రైతువేదిక సమావేశ హాల్ లో రైతులకు అవగాహన సదస్సు..

కాసిపేట మండలం, ధర్మారావుపేట రైతువేదిక సమావేశ హాల్ లో రైతులకు వ్యవసాయ పద్ధతుల పై ఏఈఓ తిరుపతి అవగాహన కల్పించారు. మోతాదుకు మించి ఎరువులను వాడరాదని, సేంద్రియ వ్యవసాయం మేలు అని ...
వార్తలు

ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు, పొలానికి చేర్చేందుకు..అగ్రి హబ్- పిజెటిఎస్ఎయు ఉపకులపతి ప్రవీణ్ రావు

“ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు, పొలానికి చేర్చేందుకు వ్యవసాయ విశ్వద్యాలయంలో” అగ్రి హబ్” ఏర్పాటు చేసాం. కొత్త ఆలోచనలతో అంకురాలు ఏర్పాటు చేసుకున్నవారు ఇక్కడి రైతులు, పంటలకు సేవలు అందించేలా చేయడానికి ఇది ...
వార్తలు

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..ఒకేసారి రూ. 18 వేలు

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి రూ. 18 వేలు పశ్చిమ బెంగాల్ లోని రైతులకి అందిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ఈ విషయాన్ని ...
వార్తలు

రైతులకు ఆదాయం పెంచేలా కేంద్రం సీఎన్జీ ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది

వ్యవసాయానికి సంబంధించి ఏ పని చేయాలన్న ట్రాక్టర్ తప్పనిసరి. దుక్కి దున్నింది మొదలు విత్తనాలు వేయడం, పంట కోయడం, ధాన్యాన్ని మార్కెట్ కు తరలించడం వరకు అన్నింటికీ టాక్టరే కీలక పాత్ర ...
వార్తలు

వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు తప్పని కష్టాలు..

సాగు వ్యయం ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకు పెట్టుబడి ఖర్చు పెరుగుతూపోతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు దక్కడం అటుంచి,నష్టాలే మిగులుతున్నాయని వ్యవసాయశాఖ లెక్కలే స్పష్టంచేస్తున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చజరుగుతున్నా నేపథ్యంలో, రైతులు ...
వార్తలు

పీఎం కిసాన్ స్కీమ్ కొత్త రూల్స్..

మోదీ సర్కార్ రైతుల కోసం ప్రత్యేక స్కీమ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అదే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ లో రూల్స్ మారాయి. ఈ స్కీమ్ లో ...

Posts navigation