ఆంధ్రప్రదేశ్
పొన్నూరు నియోజకవర్గంలోని రైతాంగానికి “కిసాన్ డ్రోన్”అందించిన ధూళిపాళ్ళ
వ్యవసాయ యాంత్రీకరణ, నూతన సాంకేతికత అందిపుచ్చుకునేందుకు యువ రైతులు ముందుకురావాలని పిలుపునిచ్చిన పొన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో లబ్ధిదారులకు ...















