ఆంధ్రప్రదేశ్

వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడు సాగు

తెలంగాణలో ప్రస్తుతం నీటి వసతి సౌకర్యం పెరగడం వల్ల రైతులు వానాకాలం మరియు యాసంగి రెండు కాలాల్లోను వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీని వల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ...
చీడపీడల యాజమాన్యం

యాసంగి వరిలో జింక్ లోపం సమస్య – ఎలా గుర్తించి, నివారించాలి ?

వరిలో దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో స్థూలపోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి. ఈ సూక్ష్మ పోషకాలలో జింకు పోషకం చాలా ముఖ్యమైంది. చాలా చోట్ల యాసంగి ...