తెలంగాణ

PM Modi: డిజిటల్ అగ్రికల్చర్తో భవిష్యత్తులో పెనుమార్పులు.. సేంద్రీయ సాగుపై దృష్టి పెట్టాలిః ప్రధాని

PM Narendra Modi హైదరాబాద్‌లోప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా ఇక్రిశాట్‌ (icrisat) 50వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. వ్యవసాయాన్ని అందరికీ చేరవేయడంలో ఇక్రిశాట్ ఎంతో శ్రమించిందని ప్రధాని నరేంద్ర మోడీ అభినందనల వర్షం కురిపించారు. ప్రకృతి ...