ఆంధ్రప్రదేశ్

మిర్చి రైతులకు లబ్దిచేకూర్చేందుకే ఎం.ఎస్.పి.ని ఖరారు చేయలేదు: మంత్రి అచ్చెన్నాయుడు

బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటి వరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని ...
వార్తలు

మన్యంలో అల్లం సాగు..

అల్లం సాగును వాణిజ్య పంటల తరహాలోనే ప్రోత్సహించడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా సుస్థిర వృద్ధి సాధిస్తారన్న నమ్మకంతో ఐటీడీఏ యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రూ. 4.5 ...