Pulses Price Hike
వార్తలు

కేంద్ర ప్రభుత్వం పప్పు దినుసుల దిగుమతులపై ఆంక్షలు ఎత్తి వేత..

కేంద్ర ప్రభుత్వం దిగుమతి విధానాన్ని సడలించడంతో అందరికీ పప్పు ధాన్యాలు ప్రత్యేకించి కందిపప్పు, మినపప్పు,పెసర పప్పు అందుబాటులోకి రానున్నాయి. మూడేళ్ళుగా ఇవి ఆంక్షల జాబితాలో ఉండడంతో దిగుమతి చేసుకునే అవకాశం లేకుండాపోయింది. ...
వార్తలు

ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏఐఎఫ్ రుణాల కోసం అధిక దరఖాస్తులు..

రైతులు ఏ ఐ ఎఫ్ పథకం (వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి)  కింద రూ. 8,216 కోట్ల సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. అత్యధిక దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ ...
వార్తలు

ఎరువుల కంపెనీల అత్యుత్సాహానికి కేంద్రం బ్రేకులు..

ఇప్పటికే పండించిన పంటకు మద్దతు ధర దొరక్క కుదేలైపోతున్న రైతులపై ఎరువుల కంపెనీలు కత్తిగట్టడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచేందుకు కంపెనీలు తీసుకున్న నిర్ణయానికి ...
వార్తలు

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..ఒకేసారి రూ. 18 వేలు

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి రూ. 18 వేలు పశ్చిమ బెంగాల్ లోని రైతులకి అందిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా ఈ విషయాన్ని ...
వార్తలు

కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం మరో స్కీమ్… పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ స్కీమ్ తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పథకంలో చేరిన రైతులకు నేరుగా డబ్బులు బ్యాంక్ అకౌంట్ల లో పడిపోతాయి. పీఎం సమ్మాన్ ...
వార్తలు

కేంద్రం రైతుల కోసం విడుదల చేసిన 2021 – 22 బడ్జెట్

రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. పంట రుణాల్లో 10% వృద్ధి పొందుతారు అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల వ్యయానికి కనీసం 15 రెట్లు అధికంగా మద్దతు ధర వచ్చేలా ...