ఆంధ్రా వ్యవసాయం

ఏపీలో పశుగణన కార్యక్రమాన్ని ప్రారంభించిన  వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు 

21వ అఖిల భారత పశుగణన కార్యక్రమాన్నిఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు (అక్టోబర్ 25) శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామంలో ప్రారంభించారు. అక్టోబర్ 25 ...