వార్తలు

కేజ్ కల్చర్ ను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు..

ఏపీ ప్రభుత్వం పంజరంలో చేపల సాగు(కేజ్ కల్చర్)ను మరింత ప్రోత్సహించేందుకు అడుగులు వేస్తోంది. దీనిపై అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం ఇందుకోసం త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేనందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ మెరైన్ ...