ఆంధ్రప్రదేశ్

రైతన్న వద్దకే ప్రభుత్వం.. లాభసాటి వ్యవసాయమే లక్ష్యం

 పంటల వైవిధ్యీకరణతో రైతుల‌ ఆదాయం పెంపు. టెక్నాలజీతో వ్యవసాయంలో కొత్త మార్పులకు శ్రీకారం. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలి. ఖరీఫ్‌ను మే 15 నుంచే ప్రారంభించాలని ...