తెలంగాణ

సాగునీటి సంఘాల సమావేశంలో – ముఖ్యమంత్రి చంద్రబాబు

సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు. ప్రతీ ఎకరాకు తాగునీరు అందేలా సాగు నీటి సంఘాలు కృషి. అనంతపురం జిల్లాను పండ్ల తోటల వనంగా మార్చిన ఘనత ఎన్డీఏదే. ...
అంతర్జాతీయం

అమెరికా టారిఫ్ తగ్గింపు ఆక్వా రంగానికి శుభవార్త

 25% శాతం నుంచి 18% శాతానికి తగ్గించడాన్ని స్వాగతించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. టారిఫ్ తగ్గింపుతో రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులు, ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం. ఫ్రోజెన్ ...
ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ ఇరిగేషన్‌తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్ – అచ్చెన్నాయుడు

స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం స్మార్ట్ ఇరిగేషన్‌తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్. ఆటోమేషన్ మైక్రో ఇరిగేషన్‌తో దిగుబడులు పెంపే లక్ష్యం. వ్యవసాయ ...
ఆంధ్రప్రదేశ్

ఆక్వా కల్చర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం రైతుల ఆదాయం పెంపే లక్ష్యం- అచ్చెన్నాయుడు

           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్వా రంగం కీలకమైన ఆధారంగా మారిందని, ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట్ర ...
ఆంధ్రప్రదేశ్

మిర్చి పంటలో తెగుళ్లపై ఆరా – మంత్రి అచ్చెన్నాయుడు

మిర్చి పంటలో తెగుళ్లపై వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా. ఉద్యానవన శాఖ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న మంత్రి. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులకు ...
ఆంధ్రప్రదేశ్

కేంద్ర పరిశీలన బృందానికి రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి 

నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలి. ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం అందించాలి కేంద్ర ప్రభుత్వ పరిశీలన  ప్రతినిధి బృందం పునాదిపాడు ప్రాంతంలో పర్యటించింది. మొంథా తుఫాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన ...
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి అదనంగా మరో 41,170 టన్నుల యూరియా “అచ్చన్నాయుడు”

                    రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు ...
ఆంధ్రప్రదేశ్

ఈరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు

పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు. ఏపీలో యూరియా కొరత లేదు… అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ ...
ఆంధ్రప్రదేశ్

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు. బస్తాకు రూ.800 ప్రొత్సాహకం రైతులకు ఇద్దాం. రాష్ట్రానికి కేంద్రమిచ్చే ప్రొత్సహాకాలను రైతులకే ఇద్దాం. సెంటు పట్టా తీసుకోవడానికి ముందుకురాని వారికి ప్రత్యామ్నాయం చూపండ నియోజకవర్గానికో ...
ఆంధ్రప్రదేశ్

ఎరువుల సరఫరా పెరిగేలా ప్రణాళిక రూపొందించాలి

సొసైటీలు, మార్క్ ఫెడ్ లకు ఎరువుల‌ స‌ర‌ఫ‌రా ఆల‌స్యం అవ్వ‌కూడదు. వ్యవసాయ అధికారులను ఆదేశించిన వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఎరువుల కోసం స‌హాకార సంస్థల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. ...

Posts navigation