ఆంధ్రప్రదేశ్

“మంచి ఆహారం కోసం చేతిలో చేయి వేసి – మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి ముందడుగు”

ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. ఆహార భద్రత, పోషకాహారం, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధిపై అవగాహన పెంచేందుకు ఇది ఒక ముఖ్యమైన వేదిక. 2025లో ఆహార ...
ఆంధ్రప్రదేశ్

సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపోందించడంలో మత్స్య ఉత్పత్తుల ప్రాముఖ్యత

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రకారం సంవత్సరానికి ఒక మనిషి తీసుకోవాల్సిన ఆహారం 18 కేజీలు, కానీ మన రాష్ట్రంలో 8.07 కేజీలు మాత్రమే తీసుకుంటున్నారు. మన భారతదేశంలో వార్షిక తలసరి ...
ఆంధ్రప్రదేశ్

పత్తిలో పోషకాల లోపం, లక్షణాలు – యాజమాన్య పద్ధతులు

తెల్ల బంగారంగా పిలువబడే పత్తి భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమున్న వాణిజ్య పంటలలో ఒకటి. పత్తి దిగుబడులను ప్రభావితం చేసే అనేక కారణాలలో పోషకాల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. గత అర్ధశతాబ్దం ...
ఆంధ్రప్రదేశ్

వేరుశెనగ తవ్వే యంత్రం (డిగ్గర్)

నూనెగింజల పంటలలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట వేరుశెనగ. ఇది ముఖ్యముగా ఆంధ్రప్రదేశ్ లో 8.23 లక్షలహెక్టార్లు తెలంగాణ లో 1.37 లక్షల హెక్టర్స ల విస్తీర్ణంలో సాగవుతున్నది. ఆంధ్రప్రదేశ్ కర్నూల్, ...
ఆంధ్రప్రదేశ్

వరి దుబ్బులు కాల్చితే దుష్పరిణామాలు… సమర్ధ వినియోగానికి సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైంది. గత కొద్ది కాలంగా రైతాంగం, కూలీల కొరత అధిగమించడానికి, ఖర్చు తగ్గించుకోవడానికి యంత్రాలతో వరి కోతలు పూర్తి చేస్తున్నారు. ఈ యంత్రాలు నేల ...
తెలంగాణ

రైతు సమస్యలపై తుమ్మలతో చర్చించిన కోదండరెడ్డి 

 వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు సెక్రటేరియట్ లో ఈ రోజు (నవంబర్ 21) వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి ఆదర్శరైతుల నియామకం, వ్యవసాయ పనులకు ఉపాధిహామీ పథకం ...
చీడపీడల యాజమాన్యం

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పైర్లలో ఏయే చీడపీడలు ఆశిస్తాయి ? వాటిని ఎలా నివారించుకోవాలి ?

ప్రస్తుతం రైతులు సాగు చేసుకోదగిన రబీ పంటలు, సాగు చేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో వివిధరకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆశించాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, పత్తి, ...
ఆంధ్రా వ్యవసాయం

దోస జాతి మొక్కల్లో జిగురు కాండం తెగులు సమస్యా ?  

దోసజాతికి చెందిన మొక్కల్లో వచ్చే ముఖ్యమైన తెగుళ్ళలో జిగురు కాండం తెగులు ఒకటి. దీనినే గమ్మీ స్టెమ్ డిసీజ్ (జి.ఎస్.బి.) అని అంటారు. ఈ వ్యాధి వల్ల 19 నుంచి 27 ...
తెలంగాణ

సమగ్ర వ్యవసాయంలో కోళ్లు, చేపల పెంపకం

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా రైతుస్థాయిలో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని అవలంభించినప్పుడే సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయంలో నష్టాలు ఏర్పడిన రైతులకు ఆర్థికంగా ...
వ్యవసాయ పంటలు

పుదీనాలో ఏ రకాలు సాగుచేయాలి ?

తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కర్నూల్, కడప, అనంతపురం, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు పుదీనా జాతుల సాగుకు బాగా అనుకూలం. జలుబు, శ్వాస సంబంధిత ఔషధాలు, టూత్ ...

Posts navigation