అంతర్జాతీయం

ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన పధకాలు –ప్రగతి వైపుకు రైతు ముందడుగుకు సోపానాలు

ప్రధాన మంత్రి ధన-ధాన్య కృషి యోజన (PMDDKY) అనేది భారత వ్యవసాయాన్ని రైతులకు మరింత ఉత్పాదకత, స్థిరమైన మరియు ఆర్థికంగా లాభదాయకంగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ప్రారంభించబడిన ఒక ...
తెలంగాణ

సాగునీటి సంఘాల సమావేశంలో – ముఖ్యమంత్రి చంద్రబాబు

సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు. ప్రతీ ఎకరాకు తాగునీరు అందేలా సాగు నీటి సంఘాలు కృషి. అనంతపురం జిల్లాను పండ్ల తోటల వనంగా మార్చిన ఘనత ఎన్డీఏదే. ...
తెలంగాణ

రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతులతో ముఖాముఖి ముచ్చటించిన మంత్రి తుమ్మల. యూరియా యాప్ పై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు. తేనెటీగల పెంపకంతో అధికాదాయము పొందుతున్న రైతులను మరియు ప్రకృతి ...
ఆంధ్రప్రదేశ్

స్మార్ట్ ఇరిగేషన్‌తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్ – అచ్చెన్నాయుడు

స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం స్మార్ట్ ఇరిగేషన్‌తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్. ఆటోమేషన్ మైక్రో ఇరిగేషన్‌తో దిగుబడులు పెంపే లక్ష్యం. వ్యవసాయ ...
Thummala Nageswara Rao
తెలంగాణ

నూతన ఆవిష్కరణలతో రైతాంగానికి మహర్దశ 

ఎర్త్ సమ్మిట్ స్టార్టప్స్ కు బాటలు వేయాలి రైతాంగానికి చేయూతగా నిలిచిన నాబార్డ్ కు ధన్యవాదాలు ఎర్త్ సమ్మిట్ హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల       ...
తెలంగాణ

జీవ వ్యర్ధాల నుంచి ఆరు గంటల్లో జీవ ఎరువులు 

 జీవ వ్యర్ధాల నుంచి ఆరు గంటల్లో జీవ ఎరువులు  వియత్నాం సంస్థతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక   అవగాహన ఒప్పందం హాజరు అయిన వియత్నాం డిప్యూటీ అంబాసిడర్ Tran Thanh ...
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం మరియు స్థిరమైన జీవనోపాధిని పెంపొందించడానికి నాబార్డ్ మరియు సిఇఇడబ్ల్యు చేతులు కలిపాయి

వాతావరణ-స్థిరమైన వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి, ఆకుపచ్చ గ్రామీణ ఫైనాన్సింగ్‌ను పెంచడానికి మరియు భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతటా స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడానికి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ...
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి అదనంగా మరో 41,170 టన్నుల యూరియా “అచ్చన్నాయుడు”

                    రాష్ట్రానికి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల ద్వారా చేరుకోనుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు ...
ఆంధ్రప్రదేశ్

ఈరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు

పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు. ఏపీలో యూరియా కొరత లేదు… అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ ...
ఆంధ్రప్రదేశ్

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు

యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సాహకాలు. బస్తాకు రూ.800 ప్రొత్సాహకం రైతులకు ఇద్దాం. రాష్ట్రానికి కేంద్రమిచ్చే ప్రొత్సహాకాలను రైతులకే ఇద్దాం. సెంటు పట్టా తీసుకోవడానికి ముందుకురాని వారికి ప్రత్యామ్నాయం చూపండ నియోజకవర్గానికో ...

Posts navigation