minister singireddy niranjan reddy about oraganic farming
తెలంగాణ సేద్యం

సేంద్రీయ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహంపై సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

రైతాంగం శ్రేయస్సు కోసం కేంద్రం ఆలోచనా ధోరణి మారాలి పంటలను సమతుల్యం చేయడంలో కేంద్రం బాధ్యత తీసుకోవాలి పప్పుగింజలు, నూనె గింజలు వంటి పంటలను సమతుల్యం చేయాలి వ్యవసాయంలో సేంద్రీయ సాగును ...