ఈ నెల పంట

పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయ పంటల్లో నివారణ చర్యలు మరియు జాగ్రత్తలు

  వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తికి గణనీయమైన సవాళ్లుగా మారాయి.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాలలో, వేసవి ఉష్ణోగ్రతలు తరచుగా  35°C-40°C వరకు నమోదు అయ్యే ...
ఈ నెల పంట

మామిడి పూత దశలో చీడల నివారణ మరియు సూక్ష్మ పోషక లోపాల నివారణ

భారత దేశంలో పండ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. పండ్ల తోటల్లో మామిడి పంట ప్రధానమైనది. ప్రస్తుతం భారతదేశంలో మామిడి 2,339 మిలియన్ హెక్టార్లో 29,336 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో సాగు ...
చీడపీడల యాజమాన్యం

యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు మరియు ఉల్లికోడు – సమగ్ర యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే ప్రధానమైన ఆహార పంటల్లో వరి ముఖ్యమైనది. ఏటా యాసంగిలో వేసిన వరి పైర్లలో కాండం తొలిచే పురుగు/ మొగి పురుగు మరియు ఉల్లికోడు / గొట్టపు ...
ఉద్యానశోభ

మానవ ఆరోగ్యంపై కూరగాయలలో హానికరమైన రసాయన అవశేషాల ప్రభావం

కూరగాయలలో ఉత్పత్తి పెంచడం సస్యరక్షణ మరియు తెగుళ్ల నివారణ కోసం మోతాదుకు మించి అధిక పరిమాణంలో రసాయన పురుగు మరియు తెగులు కలుపు మందులు ఉపయోగించడం వల్ల, ఈ హానికరమైన రసాయన ...
ఉద్యానశోభ

తీగ జాతి కూరగాయల్లో ఆశింతే తెగుళ్ళు

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 20,041 హెక్టార్లలో 3,00,615 టన్నుల దిగుబడితో పందిరి కూరగాయలను సాగుచేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, సొర మరియు బూడిద గుమ్మడి ముఖ్యమైనవి. ...
ఆంధ్రప్రదేశ్

జీడిమామిడి పూత, కోత దశలో సస్యరక్షణ

ఆసియా ఖండంలో, భారత దేశం జీడి మామిడి 10.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణం మరియు 6.70 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిగింజల ఉత్పత్తి కలిగి ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. భారత ...
అంతర్జాతీయం

మిరప నల్ల తామర పురుగుపై విస్తృత శ్రేణి ప్రచారం…క్యాబి ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం

క్యాబి (CABI) అనేది అంతర్జాతీయ లాభాపేక్ష లేని సంస్థ. జ్ఞానం, విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా క్యాబి పేదరికం, ఆకలి, విద్య, సమానత్వం, స్థిరత్వం, వాతావరణ మార్పు, జీవవైవిధ్యం వంటి ప్రపంచ సమస్యలను ...
చీడపీడల యాజమాన్యం

కందిలో వెర్రి, ఎండు తెగుళ్ల సమస్య – నివారణ

కంది పంట ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో, రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు .  ఈ పంట విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతోంది. కంది పంట ఎక్కువ ...
ఆంధ్రప్రదేశ్

శనగ పంటలో ఎండు తెగులు, వేరుకుళ్లు ప్రధాన సమస్య

ఆంధ్రప్రదేశ్ రాష్టంలో రబీ కాలంలో పండించే అపరాలలో శనగ ప్రధానమైంది. ఇది శీతకాలంలో కేవలం మంచుతో పెరిగే పంట. ఈ పంటను ఎక్కువగా గుంటూరు, ప్రకాశం,  కర్నూలు జిల్లాల్లో పండిస్తున్నారు. ఈ ...
ఆంధ్రా వ్యవసాయం

మినుములో విత్తనశుద్ధి ఎందుకు ? ఎలా చేసుకోవాలి ?

 మినుము పంటను సార్వా, దాళ్వా, మెట్ట పంటగా, వరి మాగాణుల్లో సాగుచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మినుము సగటున 1.5 లక్షలహెక్టార్లలో సాగవుతోంది. వరి మాగాణుల్లో మినుము సాగుకు వరి కోతకి రెండు, ...

Posts navigation