తెలంగాణ సేద్యం

మీరు నవంబరు- డిసెంబరులో చెరకు నాటాలనుకుంటున్నారా ?

 నవంబరు- డిసెంబరులో చెరకు నాటుకునే రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే, పూత పూయని రకాలు లేదా 7-8 నెలల వయస్సు గల లేవడి తోటల నుంచి విత్తనం ఎన్నుకోవాలి. ఎటువంటి చీడపీడలు, ...
తెలంగాణ సేద్యం

కందిలో వెర్రి, ఎండు తెగుళ్ల సమస్య   ఎలా గుర్తించి, నివారించాలి ?

కంది పంట ఖరీఫ్ లో అధిక విస్తీర్ణంలో, రబీలో కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు .  ఈ పంట విస్తీర్ణం తెలంగాణ రాష్ట్రంలో క్రమేపి పెరుగుతోంది. కంది పంట ఎక్కువ ...
ఆంధ్రా వ్యవసాయం

ఉద్యాన రైతులు, పశుపోషకులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి !

ఉభయ అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో రైతులు తాము సాగుచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో, పశుపోషణలో దిగువ చూపిన జాగ్రత్తలను, నివారణ చర్యలను చేపట్టాలని అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు…డా.ఎం. విజయ్ ...
తెలంగాణ

నవంబర్ 27- 29 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన

నవంబర్ 27- 29 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన మనదేశంలో గ్రామీణ ఉపాధి, పౌష్టికాహార పంపిణీల్లో పౌల్ట్రీ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ రంగం ప్రాధాన్యం తెలియజేసేలా హైదరాబాద్ ...
తేనె పరిశ్రమ

తేనెటీగల విషం అత్యంత ఖరీదు !

తేనెటీగలను పెంచడం ద్వారా తేనె ఉత్పత్తి లభిస్తుందని మనందరికీ తెలిసిందే. ఈ తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వల్ల కాలిన గాయాలు మాన్పడంలో, చర్మ సౌందర్యం పెంపొందించడంలో ...
చీడపీడల యాజమాన్యం

పంటలను అశిస్తున్న చీడపీడలను ఎలా నివారించుకోవాలి ?  

రైతులు సాగుచేస్తున్న వ్యవసాయ, ఉద్యాన పంటల్లో వివిధరకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల ఆశించాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి, పత్తి, కంది, వేరుశనగ, మిరప, పసుపు, బత్తాయి పంటల్లో ...
తెలంగాణ సేద్యం

ఇప్పుడు ఏయే రబీ పంటలు విత్తుకోవచ్చు ?

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 10 వరకు వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ...
తెలంగాణ

రబీలో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం !

రబీ పంటలను సాగు చేసే రైతులు నేల స్వభావం, విత్తే సమయం, నీటి లభ్యత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పంటలను ఎంపిక చేసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక: ...
జాతీయం

బీజామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి ?

             విచక్షణారహితంగా సస్యరక్షణ మందులు వాడటం వల్ల పంటఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు మిగిలిపోయి ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్య పరిస్థితులు, ఆహార శైలిలో మార్పుల ...
తెలంగాణ

వరిలో సన్నగింజ రకాలు…తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు రూ.500 బోనస్

     తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో వరిసాగు గణనీయంగా  పెరిగింది. వానాకాలం, యాసంగిలో కలిపి సుమారుగా కోటి ఎకరాలలో వరి సాగుచేస్తున్నారు. ప్రస్తుతం వరిపంట చాలాచోట్ల గింజ తయారయ్యే ...

Posts navigation