మన వ్యవసాయం

రైతులతో చర్చలు ఫలప్రదం కావాలి…..వెంకయ్యనాయుడు ఆకాంక్ష

హైదరాబాద్ శివార్లలోని షంషాబాద్ లో గల స్వర్ణభారతిట్రస్ట్ ప్రాంగణంలో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…… రైతులు ...
మన వ్యవసాయం

రైతు రక్షణతోనే సామాజిక భధ్రత అసెంబ్లీలో ఏపిసీఎం జగన్ ప్రకటన

దేశంలో ఎక్కడా లేని విధంగా కనీ వినీ పధకాలతో నివర్ తుఫాన్ బాధితులను ఆదుకొంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పంటలు నష్టపోయిన రైతులను దేశంలో ఎక్కడా లేని ...
మన వ్యవసాయం

అవరోధాలను అధిగమించి ప్రగతి పధంలోకి అడుగు లేస్తున్న అనంత రైతు

ఒకప్పుడు పాలెగాళ్ళ పదఘట్టనలో నలిగి కుంగి కృసించిన సీమ అనంతపురం. ఫాక్షనిస్టుల పడగనీడలో మానవత్వం మరచి పరస్పర హననం దశాబ్దాలుగా కొనసాగిన కన్నీటి సీమ. కాని నేడక్కడ శవాల దిబ్బలపై మొలిచిన ...
మన వ్యవసాయం

వ్యవసాయ పరిణామ క్రమం ఏరువాక ఆవిర్భావం

సమస్తకోటి జీవజాల మనుగడకు ముఖ్యమైనది ఆహారం. అందరి కడుపులు నింపి క్షుధ్బాధలను తీర్చేది ఆహారం. ఆ ఆహార సముపార్జన ప్రక్రియే వ్యవసాయం. ఆదిమానవుడు తన ఆకలి బాధలను తీర్చుకునేందుకు జంతవులను వేటాడి ...
వ్యవసాయ వాణిజ్యం

వరిలో చీడపీడలు- యాజమాన్యం

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే పంటల్లో వరి ప్రధానమైన పంట. ఈ పంటను ఖరీఫ్‌, రబీ కాలంలో పండిస్తారు. వరి పైరును ఖరీఫ్‌లో 28.03 లక్షల హె., రబీలో సుమారుగా 15.8 ...
ఆంధ్రా వ్యవసాయం

పత్తిలో సమస్యాత్మక కలుపు- వయ్యారిభామ, తుత్తురబెండ

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాధారంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటల్లో పత్తి ప్రధానమైనది. దాదాపు 6 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పైరు రాష్ట్రంలో 50-75 రోజుల దశలో ఉంది. పత్తి ...
యంత్రపరికరాలు

మొక్కజొన్న గింజలు ఒలిచే యంత్ర పరికరాలు

మొక్కజొన్న ముఖ్యంగా రబీ కాలంలో సాగు చేస్తారు. అంతేకాకుండా ఇది ముఖ్యమైనటువంటి రబీ పంట. రబీలో సాగు చేయడంవల్ల దీని కోత కాలం వేసవిలో వస్తుంది. వేసవిలో రావడం వల్ల, అధిక ...
సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం

మన పూర్వీకులు వ్యవసాయాన్నే వృత్తిగా నమ్ముకొని పశుసంపదను పెంచుకొని దాని ద్వారా వచ్చే సేంద్రియ పదార్ధాలను ఉపయోగించుకొని, భూసారాన్ని పెంచి వివిధ నాణ్యత గల పంటను పండించేవారు పెరుగుతున్న జనాభా అవసరాకు ...
పశుపోషణ

పశుగ్రాసాల సాగు చేసుకోవడం ఉపయోగదాయకం

పశుపోషణలో పశుగ్రాసాలు బహుప్రాముఖ్యత చెందినవి. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు.పశువు ఉత్పాదక సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితోపాటు మేపుపై కూడా 60 శాతం ఆధారపడి ఉంటుంది. జన్యువేకాక, అధికపాల ఉత్పాదక శక్తి ...
మన వ్యవసాయం

సిరులు కురిపిస్తున్న కనకాంబరం సాగు

సాంప్రదాయకంగా సాగుచేస్తున్న విడిపూలలో కనకాంబరం విశిష్టమైనది. ఆకర్షణీయమైన రంగులతో తేలికగా, ఎక్కువ నిల్వ, శక్తి కలిగిన కనకాంబరం పూలను దక్షిణ భారత దేశంలో తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ...

Posts navigation