PJTSAU
మన వ్యవసాయం

PJTSAU: నేల ఆరోగ్య పరిశోధనా ప్రగతిపై సమీక్షా సదస్సు

PJTSAU: మానవ మనుగడకి ప్రధాన ఆధారమైన నేలని రక్షించుకోవలసిన బాధ్యత అందరి పైన ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పరిశోధన సంచాలకులు డా.పి.రఘురామి రెడ్డి అభిప్రాయపడ్డారు. ...
ఆంధ్రప్రదేశ్

ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Andhra Pradesh : ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ కోసం సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేసింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు విక్రయించేందుకు 1321 ...
తెలంగాణ సేద్యం

తెలంగాణాలో వానాకాలం పంటల సాగు- సంరక్షణ సూచనలు

Weather Report : హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజుల్లో (జూలై 17 -21 వరకు) తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ ...
మత్స్య పరిశ్రమ

చేపల పెంపకంలో మేత యాజమాన్యం

Fish Food : ఒకప్పుడు సాంప్రదాయ పద్దతి, విస్తార పద్దతిలో (ఎక్స్‌ టెన్సివ్‌ )పెంచే చేపల సాగు ప్రస్తుతం సాంద్ర పద్ధతిలోకి (ఇంటెన్సివ్‌) మారింది. దీని వల్ల రైతులు ఒక హెక్టారుకు ...
మత్స్య పరిశ్రమ

మత్స్యకార రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులను వినియోగించుకోవాలి

Fishery farmers credit cards : వరంగల్ లోని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ మత్స్య రైతుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృషి విజ్ఞాన కేంద్రం ...
చీడపీడల యాజమాన్యం

పక్షుల నుంచి మీ పంటల్ని కాపాడుకునేందుకు అద్భుతమైన కషాయం

పంటల్లో పక్షుల బెడద అంతా,ఇంతా కాదు. పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతుంటారు.ఐతే వేపగింజల కషాయం తో వీటి సమస్యను కొంత వరకు అధిగమించవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.ఈ వేపగింజల ...
చీడపీడల యాజమాన్యం

ధాన్యం పురుగు పట్టకుండా  నిల్వచేసే సంచుల గురించి మీకు తెలుసా ?

insect-proof bags for storing grain? :  బియ్యం, పిండి,పప్పులు, ఇతర ధాన్యాలను పురుగు పట్టకుండా ఇంట్లో నిల్వచేసుకోవడం చాల కష్టంగా ఉందని తరచుగా వింటుంటాం.రైతులు కూడా తమ ఉత్పత్తులను పురుగు ...
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో పశువైద్యశాలల పనివేళల్ని మార్చాలి !

Andhra Pradesh Veterinary : గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రపదేశ్ పశు సంవర్థక శాఖ తన పరిధిలోని పశువైద్యశాలల పనివేళలను అత్యంత బాధ్యతా రహితంగా,అవగాహన లేకుండా మార్చివేసింది.బ్రిటీష్ కాలం నుంచి మన ...
ఆంధ్రా వ్యవసాయం

జూలై 6 నుంచి 10  వరకు అనంతపురం, కర్నూల్ జిల్లాల రైతులకు సేద్య సూచనలు

Andhra Pradesh Weather Report :  ఉభయ అనంతపురం జిల్లాలో జూలై 7 మరియు 9 వ తేదిలలో చిరుజల్లుల వర్షపాత సూచనలున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రత 36.6-37.4  డిగ్రీల సెల్సియస్, కనిష్ట ...
తెలంగాణ

ఖరీఫ్ సీజన్ లో వివిధ పంటలలో విత్తనాల ఎంపిక, రైతులు చేపట్టాల్సిన సాగు, యాజమాన్య పద్ధతులు: PJTSAU

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో వివిధ పంటలలో రైతులు చేపట్టాల్సిన సాగు, యాజమాన్య పద్ధతులు, విత్తనాల ఎంపిక వంటి పలు అంశాలపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు ...

Posts navigation