ఆంధ్రప్రదేశ్

కొత్తగా పండ్ల తోటల పెంపకానికి భూసార పరీక్షలు

పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వలే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడిస్తాయి. ఈ మొక్కలు పొడవైన మరియు బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. అందుకే పండ్ల ...
ఆంధ్రప్రదేశ్

పూల పంటలకు బెడదగా మారుతున్న మొగ్గ ఈగ  (Blossom midge) కాంటారినియా మాకులిపెన్నిస్

పుష్ప పంటలలో ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రధానంగా పురుగులలో మొగ్గ ఈగ ముఖ్యమైనది .మొగ్గ ఈగ (సెసిడోమైడియి) కుటుంబానికి చెందిన ఈగ. ఇవి ప్రధానంగా మల్లె ,నేల సంపంగి , గులాబీ ...
ఉద్యానశోభ

తీగజాతికూరగాయాలపంటలనుఆశించే పండు ఈగ నివారణ

తీగజాతికూరగాయపంటలుదేశవ్యాప్తంగావిస్తృతంగాపండించేముఖ్యమైనకూరగాయలసమూహం. ఈకూరగాయలపంటలలోవినాశకరమైనచీడపురుగుపండుఈగ (మెలోన్ ఫ్రూట్ ఫ్లై(Melon Fruit Fly), బాక్ట్రోసెరా కుకుర్బిటే(BactroceraCucurbitae)(కోక్విల్లెట్(Coquillet))ముఖ్యంగాకాకర, సొరకాయ, బీర, స్పాంజి పొట్లకాయ, పుచ్చకాయ, ఖర్బుజా మరియుకీరదోసజాతిపంటలనుఆశించి30-70%వరకుపంటనష్టాన్నికలుగజేస్తున్నాయి. ఈనష్టతీవ్రతసీజన్ మరియువాతావరణపరిస్థితులపైఆధారపడిఉంటుంది పండుఈగగుర్తింపులక్షణాలు : లఎరుపురంగులోఉండిముఖ క్రిందిభాగంలోనల్లటిమచ్చలుకలిగిఉంటుంది. ఉర,ఉదరంముదురుఎరుపురంగులోఉండిఉరం పార్శ్వపు ...
ఆంధ్రప్రదేశ్

కాసులకల్పతరువు–కనకాంబరం

  కనకాంబరంలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న జాతి “క్రాస్సాండ్రా ఇన్ఫండిబులిఫార్మిస్”( CrossandraInfundibuliformis). దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో 2,917 హెక్టార్లలో, 10,827 టన్నుల దిగుబడితో సాగులో ఉంది. ...
ఆంధ్రప్రదేశ్

అధిక ధర కోసం మిరప నాణ్యత పెంచటంలో కోత, కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో పండించే వాణిజ్య పంటలలో మిరప ముఖ్యమైనది. సుమారు 1.11  హెక్టర్లలక్షల విస్తీర్ణంలో సాగు చేస్తూ, సుమారు 5.73 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని రైతులు సాధించడం జరుగుతుంది. పండించిన ...
ఉద్యానశోభ

ఆయిల్ పాం రైతులకు శుభవార్త – మంత్రి తుమ్మల

ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ. 21000 చేరిందని, మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రూ. 8,500 పెరిగిందని ...
ఉద్యానశోభ

కూరగాయల పంటలో మల్చింగ్ తో పాటు బహుళ ప్రయోజన యంత్రం ద్వార కలుపు నియంత్రణ, నీటి సంరక్షణ మరియు అధిక ఉత్పాదకత పెంచుట

కూరగాయల పంట సాగు మానవ పోషణకు ముఖ్యమైనది. కొందరికి ఇది ఔషధంగా, ఆర్థికంగా మరియు మరింత ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ప్రస్తుతం, నేల తేమను సంరక్షించడానికి, కలుపు మొక్కలను మరియు నేల ...
ఉద్యానశోభ

మానవ ఆరోగ్యంపై కూరగాయలలో హానికరమైన రసాయన అవశేషాల ప్రభావం

కూరగాయలలో ఉత్పత్తి పెంచడం సస్యరక్షణ మరియు తెగుళ్ల నివారణ కోసం మోతాదుకు మించి అధిక పరిమాణంలో రసాయన పురుగు మరియు తెగులు కలుపు మందులు ఉపయోగించడం వల్ల, ఈ హానికరమైన రసాయన ...
ఆంధ్రప్రదేశ్

డ్రాగన్ ఫ్రూట్ ఉప ఉత్పత్తుల ఉపయోగం – ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ఆదాయం

డ్రాగన్ ఫ్రూట్ పండ్లను కేవలం తాజా ఫలాలుగా లేదా వైన్ తయారీలో ఉపయోగించడం కాకుండా, పండు ప్రాసెసింగ్ లో ఏర్పడే ఉప ఉత్పత్తుల ను (byproducts) కూడా సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా ...
ఉద్యానశోభ

మల్లె సాగులో కత్తిరింపులు, నీటి యాజమాన్యం రైతులకు అధిక దిగుబడిని పెంచే సులభమైన పద్ధతులు

మల్లె మొక్కలు మంచి పరిమళంతోపాటు ఆకర్షణీయమైన పువ్వులను అందిస్తాయి. కానీ ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉండటానికి, పెరుగుదలకు మరియు పువ్వుల సమృద్ధి కోసం సరైన పద్ధతిలో మల్లె మొక్కలను కత్తిరించడం (ప్రూనింగ్‌ ...

Posts navigation