Mounika Pokuri
Mounika is a graduate in Agriculture and has very good knowledge on various wings of Agriculture fields and has rich experience in Agriculture science and hands on experience in farming sector. She is working with our organisation from past 1 year.
    మన వ్యవసాయం

    లాభసాటిగా పుట్టగొడుగుల పెంపకం..

    పుట్టగొడుగులు అనేవి ఫంగస్(శిలీంధ్ర) జాతికి చెందిన చిన్న మొక్కలు. వీటిలో బాగా పోషక విలువలు వున్నందున, పోషకాలలేమితో బాధపడే వారికి మహిళలకు, పిల్లలకు చాలా మంచి ఆహారం. పుట్టగొడుగుల్లో మాంసకృత్తులు, విటమిన్లు(బి,సి) ...
    వార్తలు

    ఏపీ ప్రభుత్వం వ్యవసాయరంగం అభివృద్ధి లక్ష్యంగా సంపూర్ణ శిక్షణ..

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతును ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పంటల సాగు మొదలుకుని వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ తదితర అన్ని విషయాల్లోనూ ...
    వార్తలు

    వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

    వానాకాలం ఎరువుల సరఫరాపై కంపెనీలు, అధికారులతో హాకా భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మార్క్ ఫెడ్ ఎండీ యాదిరెడ్డి ...
    వార్తలు

    బీపీటీ – 2841 రైస్ ప్రయోగాత్మక సాగులో లింగాపూర్ రైతు సక్సెస్..

    బీపీటీ – 2841 రకం బహుళ ప్రయోజనకారిగా మారింది. అధిక పోషక విలువలతో దీర్ఘకాలిక రోగులకు ఎంతో మేలు చేస్తుండగా సాగు చేసిన రైతులకు అధిక లాభాలు అందిస్తున్నది. మార్కెట్ లో ...
    ఆరోగ్యం / జీవన విధానం

    శరీరంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం..

    ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. చాలామంది మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు ...
    వార్తలు

    వానాకాలం సాగుపై సమాయాత్తంపై టీ సాట్ లో రైతులతో ముఖాముఖిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

    వానాకాలం సాగుపై సమాయాత్తంపై టీ సాట్ లో రైతులతో ముఖాముఖిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి ...
    మత్స్య పరిశ్రమ

    వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం డబ్బులను విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి..

    కరోనా కష్ట సమయంలో ఏపీ సీఎం మనసు చాటుకుంటున్నారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం డబ్బులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని తన ...
    వార్తలు

    రైతులకు సేవలందించేందుకు నాపంట పేరుతో ప్రత్యేక వేదిక..

    వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలకు ఎప్పటికప్పుడు తగిన పరిష్కారం చూపేందుకు యువశాస్త్రవేత్తలు ముందుకొచ్చారు. క్షేత్ర స్థాయిలో రైతులకు సేవలందించేందుకు నాపంట పేరుతో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా ...
    వార్తలు

    ఈ వ్యాపారాలు చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చు..

    ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య మరింత తీవ్రంగా పెరిగిపోయింది. కరోనా వలన ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి పట్టణం నుంచి పల్లె బాట పట్టారు. ఇక గ్రామాల్లో తక్కువ పనులు, చేసిన ...
    ఆరోగ్యం / జీవన విధానం

    బ్లాక్ కాఫీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు..

    ప్రతి రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిత్యం ఇలా బ్లాక్ కాఫీ తాగే అలవాటు చేసుకున్నవారిలో గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 ...

    Posts navigation