Madhu Bala
Madhu Bala is a senior agriculture content writer and Associate Editor working with our organization from past three years. She has good knowledge and rich work experience in Agriculture content writing.
    మన వ్యవసాయం

    వర్షాభావ పరిస్థితుల్లో పంటల్ని ఇలా సంరక్షించుకోండి !

    ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో ఒక వైపు పంటలు దెబ్బతింటే,మరోవైపు ఉభయ అనంతపురం,కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిసస్థితులవల్ల మెట్ట పంటల సాగు సజావుగా జరగడం ...
    మన వ్యవసాయం

    సుస్థిర దిగుబడుల కోసం  వివిధ మెట్ట పంటల్లో ఎరువుల వాడకం  

    Fertilizers : వివిధ పంటల్లో అధిక దిగుబడుల కోసం కావాల్సిన పోషకాలను ఎరువుల రూపంలో అందిస్తాం. పంటలకు వేసిన ఎరువుల పోషకాల వినియోగ సామర్థ్యంపెరగాలంటే ఎరువులను సమతులంగా వాడాలి. వివిధ పరిశోధనా ...
    మన వ్యవసాయం

    వరి నాట్లలో ఈ జాగ్రత్తలు పాటించండి

    Paddy plantation: వరి నారును సరైన పద్దతిలో నాటకపోతే వివిధ తెగుళ్లు, పురుగుల ఉధృతి పెరిగి పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది.శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యవంతమైన నారును తయారు చేసుకొని ...
    తెలంగాణ

    వర్షాల నేపథ్యంలో వివిధ పంటల్లో ఏమి చేయాలి?

    జయశంకర్ వర్శిటీ పరిశోధన సంచాలకులు డా. రఘురామి రెడ్డి సూచనలు…. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పాటించాల్సిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ...
    ఆంధ్రప్రదేశ్

    ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

    Andhra Pradesh : ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ కోసం సహకార సంఘాల్లో ఎరువులను సిద్ధం చేసింది. ఖరీఫ్ సీజన్ కోసం రైతులకు విక్రయించేందుకు 1321 ...
    తెలంగాణ

    దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి రూ. 2లక్షల రుణమాఫీ 

    Telangana Rythu Runa Mafi -2024: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి తమ ప్రభుత్వం రూ. 2లక్షల రుణ మొత్తాన్నీ మాఫీ ...
    తెలంగాణ సేద్యం

    తెలంగాణాలో వానాకాలం పంటల సాగు- సంరక్షణ సూచనలు

    Weather Report : హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు ఐదు రోజుల్లో (జూలై 17 -21 వరకు) తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ ...
    మత్స్య పరిశ్రమ

    చేపల పెంపకంలో మేత యాజమాన్యం

    Fish Food : ఒకప్పుడు సాంప్రదాయ పద్దతి, విస్తార పద్దతిలో (ఎక్స్‌ టెన్సివ్‌ )పెంచే చేపల సాగు ప్రస్తుతం సాంద్ర పద్ధతిలోకి (ఇంటెన్సివ్‌) మారింది. దీని వల్ల రైతులు ఒక హెక్టారుకు ...
    రైతులు

     క్యాన్సర్‌ తీవ్రతను తగ్గించిన ప్రకృతి వ్యవసాయం

        ఇది 32 ఏళ్ల వయసు గల ఎం . దుర్గాదేవి కథ.  రక్త క్యాన్సర్‌ను నయం చేయడంలో ప్రకృతి  వ్యవసాయం ఎలా సహాయపడిందో మనం పరిశీలించవచ్చు. 9 సంవత్సరాల వయస్సులో ...
    రైతులు

    45 రోజుల్లో రెండు ఎకరాల్లో 1.52 లక్షల నికర ఆదాయం …

    Success Story :  అమ్మతనాన్ని ప్రసాదించిన ప్రకృతి వ్యవసాయం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం, పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా  అంతకు మించి అద్భుతాలు సాధించవచ్చునని ప్రకృతి వ్యవసాయం నిరూపిస్తోంది. ఒక ...

    Posts navigation